Bapatla

Mar 15, 2023 | 16:32

ద్విచక్ర వాహనంపై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు  విషమంగా మారిన యువకుని పరిస్థితి

Mar 15, 2023 | 16:08

ప్రజాశక్తి-భట్టిపోలు : బాపట్ల జిల్లా వేమూరు నియోజవర్గం భట్టిపోలు గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

Mar 15, 2023 | 00:11

ప్రజాశక్తి-రేపల్లె: రేపల్లె మండలం పోటుమెరక, తుమ్మల, పిరాట్లంక, చోడాయపాలెం, విశ్వేశ్వరం గ్రామాలలో చైల్డ్‌ రైట్స్‌ అడ్వకసీ ఫౌండేషన్‌ క్రాఫ్‌ ఆధ్వర్యంలో గ్రామ బాలల రక్షణ కమిటీ ఇసిసిడి, తల్లుల కమిటీ సమ

Mar 15, 2023 | 00:09

ప్రజాశక్తి-భట్టిప్రోలు: మండలంలోని పెదపులివర్రు గ్రామం జిలుగువారిపాలెంలో రావెల జార్జి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర కిట్లను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ మెరుగు నాగార్జున చేతుల మీదుగా అ

Mar 15, 2023 | 00:07

ప్రజాశక్తి-అద్దంకి: గ్రామాలలో యువత ప్రజానీకానికి సేవలతో పాటు గ్రామాభివృద్ధికి కృషి చేయాల్సి న అవసరం ఉందని మా ఊరు అభివృద్ధి కమిటీ బాధ్యులు బి శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Mar 14, 2023 | 23:59

ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్‌: ఇంకొల్లుకు చెందిన సిపిఎం సీనియర్‌ నాయకులు మాదల అంజయ్య తల్లి భూదేవమ్మ(89) మంగళవారం మృతిచెందారు.

Mar 14, 2023 | 23:55

ప్రజాశక్తి-వేటపాలెం: జాతీయ సేవా విభాగం వారి ఆధ్వర్యంలో నులిపురుగు నివారణ మాత్రలను పంపిణీ చేసినట్లు సెయింట్‌ ఆన్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్‌ శ్రీమంతుల లక్ష్మణరావ

Mar 14, 2023 | 23:49

ప్రజాశక్తి-భట్టిప్రోలు: నియోజకవర్గంలోని జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని ఉమ్మడి గుంటూరు జిల్లా సీఈఓ జయమోహన్‌ సూచించారు.

Mar 14, 2023 | 23:47

ప్రజాశక్తి-బాపట్ల: మానవ జాతి చరిత్ర అతీత శక్తులు పుణ్యపురుషుల సృష్టిగా ఘోషిస్తుంటే మానవుడే చరిత్ర నిర్మాత అన్న మహౌన్నత వ్యక్తి కారల్‌ మార్క్స్‌ అని బాపట్ల జిల్లా సిపిఎం కమిటీ సభ్యులు టి కృష్ణమోహన్‌

Mar 14, 2023 | 01:10

ప్రజాశక్తి-నిజాంపట్నం: వైసీపీ బాపట్ల జిల్లా మైనార్టీ సెల్‌ అధ్యక్షుడుగా బావోజీపాలెం సర్పంచ్‌ మహ్మద్‌ నజీర్‌ అహ్మద్‌ నియమిస్తూ వైసీపీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది.

Mar 14, 2023 | 01:06

పజాశక్తి-చీరాల: చీరాల ప్రాంతంలో నిర్వహించిన ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు రెవెన్యూ పోలీస్‌ అధికారుల పర్యవేక్షణలో సోమవారం ప్రశాంతంగా జరిగాయి.

Mar 14, 2023 | 00:58

ప్రజాశక్తి-పర్చూరు: పర్చూరు మండలంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సోమవారం పర్యటించారు.