Bapatla

Mar 18, 2023 | 01:11

ప్రజాశక్తి-మార్టూరు రూరల్‌: పురాతన కాలం నాటి ఆచారాలను, సంప్రదాయాలను, జీవన విధానాలు అంతరించిపోకుండా భావితరాలకు అందించడానికి శ్రీకారం రోటరీ కళాపరిషత్‌ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 13వ తెలుగు రాష్ట్ర

Mar 18, 2023 | 01:04

ప్రజాశక్తి-రేపల్లె: అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌ అభివృద్ధి నిల్‌, అప్పులు ఫుల్‌ అన్నట్లుగా ఉందని సిపిఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సిహెచ్‌ మణిలాల్‌ విమర్శించారు.

Mar 18, 2023 | 01:01

ప్రజాశక్తి-కర్లపాలెం: ఆశా వర్కర్ల పని భారాన్ని తగ్గించాలని, సంబంధంలేని పనులు చేయించరాదని, ఆశా వర్కర్ల నియామ కాలు ప్రభుత్వమే నిర్వహించాలని, అక్రమ తొలగింపులు, వేధింపులు ఆపాలని, రాజకీయ జోక్యం ఆపాలని క

Mar 18, 2023 | 00:45

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: ప్రశాంతమైన వాతావరణంలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు జరిగే విధంగా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు.

Mar 18, 2023 | 00:42

ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్‌: అకాల వర్షం రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

Mar 17, 2023 | 00:57

ప్రజాశక్తి-బాపట్ల రూరల్‌: రాష్ట్రవ్యాప్తంగా 21వ తేదీ డిఎంహెచ్‌వో ఆఫీసుల వద్ద జరిగే ధర్నాలో ఆశా వర్కర్స్‌ పాల్గొనాలని ఏపి ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) పిలుపునిచ్చింది.

Mar 17, 2023 | 00:55

ప్రజాశక్తి-బాపట్ల రూరల్‌:  కేంద్రంలో మోడీ ప్రభుత్వ ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏప్రిల్‌ 5న ఢిల్లీలో జరిగే కార్మిక-కర్షకుల పోరాట ప్రదర్శన జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యద

Mar 17, 2023 | 00:52

ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్‌: ఈ ఏడాది ఇంకొల్లు మండలంలో మిర్చి, శనగ పంటలను రైతులు అధికంగా సాగు చేశారు. మిర్చి 80 శాతం కోతలు పూర్తయి కల్లాలో ఆరబెట్టారు.

Mar 17, 2023 | 00:45

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: 1998 డిఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్థులకు కాంట్రాక్టు పద్ధతిలో నియామకం చేస్తూ ప్రభుత్వం బుధవారం జీవో నెంబర్‌ 27 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.

Mar 17, 2023 | 00:43

ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్‌: రానున్న వేసవిలో ప్రజల దాహార్తి తీర్చేందుకు ఇంకొల్లు నాగుల చెరువును పూర్తి స్థాయిలో నింపుతామని ఆర్‌డబ్ల్యుఎస్‌ డిఇ సతీష్‌ వివరించారు.

Mar 17, 2023 | 00:40

ప్రజాశక్తి-భట్టిప్రోలు: మండల కేంద్రం భట్టిప్రోలులో జగనన్న కాలనీలో గృహ నిర్మాణాలను గురువారం డిఆర్డీఏ పిడి, వేమూరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి బి అర్జున రావు పరిశీలించారు.

Mar 17, 2023 | 00:35

ప్రజాశక్తి-పంగులూరు: రబీ ఈ క్రాప్‌ (2022-23కు సంబంధించి)లో ఏమైనా సమస్యలు ఉంటే, వెంటనే ఆర్‌బికెలలో ఫిర్యాదు చేయాలని మండల వ్యవసాయ శాఖ అధికారి సుబ్బారెడ్డి కోరారు.