Bapatla

Mar 22, 2023 | 00:21

ప్రజాశక్తి-బాపట్ల: మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా వారి జీవనోపాధిని మరింతగా పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం మత్స్య సంపద యోజన పథకాన్ని ప్రవేశపెట్టిందని బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి అన్నారు.

Mar 22, 2023 | 00:17

ప్రజాశక్తి-చీరాల: హెర్నియా సమస్యతో బాధపడుతున్న వారు నిర్లక్ష్యం చేయకుండా ఆరోగ్యశ్రీ వైద్య సేవల ద్వారా ఉచిత వైద్యాన్ని ఉపయోగించుకోవాలని డాక్టర్‌ గవిని లక్ష్మీనారాయణ కోరారు.

Mar 22, 2023 | 00:12

ప్రజాశక్తి-మేదరమెట్ల: మండలంలోని మేదరమెట్ల గ్రామంలో యుటిఎఫ్‌ కార్యాల యంలో అప్పారి వెంకటస్వామి 21వ వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

Mar 22, 2023 | 00:08

ప్రజాశక్తి-అద్దంకి: విద్యార్థులు కష్టపడి ఇష్టంగా చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అద్దంకి సీనియర్‌ సివిల్‌ జడ్జి బి బాబు నాయక్‌ అన్నారు.

Mar 21, 2023 | 23:55

ప్రజాశక్తి-బాపట్ల: ఆశా వర్కర్ల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని సిఐటియు బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ మజుందార్‌ అన్నారు.

Mar 21, 2023 | 12:44

ప్రజాశక్తి-కారంచేడు (బాపట్ల) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పాఠశాల పిల్లలకు మంగళవారం నాడు ప్రవేశపెట్టిన రాగి చావ కార్యక్రమాన్ని మండలంలోని దగ్గుబాడు

Mar 21, 2023 | 01:28

ప్రజాశక్తి-చీరాల: కేన్సర్‌ నియంత్రణకు అన్ని ప్రాంతాల్లోని ఆరోగ్య సిబ్బంది కృషి చేయాలని చీరాల ఏరియా హాస్పిటల్‌ అర్‌ఎంవో డాక్టర్‌ సుభాషిణి పేర్కొన్నారు.

Mar 21, 2023 | 01:26

ప్రజాశక్తి-బాపట్ల: జిల్లా నలుమూలల నుంచి స్పందనకు విచ్చేసే అర్జీదారులకు సోమవారం బాపట్ల జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఆవరణలో జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ పర్యవేక్షణలో సహారా ఇండియా బాపట్ల శాఖ సహకారంతో అల్

Mar 21, 2023 | 01:23

ప్రజాశక్తి-చీరాల: ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న గొంతులను నొక్కేయాలని రాష్ట్ర వైసీపీ నియంత పోకడలతో ర్యాలీ, సభల ను నిషేధిస్తూ జీవో నెంబర్‌ 1ని తీసుకువచ్చిందని, అరెస్టుల తో ఉద్యమాలను ఆపలేరని పలువ

Mar 21, 2023 | 01:16

ప్రజాశక్తి-అద్దంకి: వైసీపీ ఫ్యాక్షన్‌ మూకలు అసెంబ్లీలో పాల్పడిన దుశ్చర్య ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చరిత్రలోనే బ్లాక్‌ డేగా మిగిలిపోతుందని శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్‌ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్న

Mar 21, 2023 | 01:12

ప్రజాశక్తి-మార్టూరు రూరల్‌: తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామిపై అసెంబ్లీ సాక్షిగా జరిగిన దాడి ఘటన ప్రజాస్వామ్యానికి అవమానకరమని, చరిత్రలో ఇది చీకటి రోజని టిడిపి బాపట్ల పార్

Mar 21, 2023 | 01:10

ప్రజాశక్తి-బాపట్ల: తెలుగు నూతన సంవత్సరం ఉగాది నుంచి తెలుగుదేశం పార్టీ బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు బాపట్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బాధ్యులు నరేంద్ర