Bapatla

Mar 21, 2023 | 01:07

ప్రజాశక్తి-బల్లికురవ రూరల్‌: ద్రోణి ప్రభావంతో గత మూడు రోజుల నుంచి ఈదురు గాలులతో కురుస్తున్న అకాల వర్షానికి రైతన్న కుదేలవుతున్నాడు.

Mar 21, 2023 | 00:58

ప్రజాశక్తి-పిట్టలవానిపాలెం: మండలంలోని తాసీల బకాయిలు త్వరగా చెల్లించే విధంగా కృషి చేయాలని తహశీల్దారు సుధారాణి అన్నారు. స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో సోమవారం ఆమె విఆర్‌వోలతో సమావేశం నిర్వహించారు.

Mar 21, 2023 | 00:50

ప్రజాశక్తి-మేదరమెట్ల: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరవనిత కామ్రేడ్‌ మల్లు స్వరాజ్యం ప్రథమ వర్థంతిని సోమవారం మండలంలోని ప్రాసంగలపాడు గ్రామంలో సిపిఎం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.

Mar 20, 2023 | 00:27

ప్రజాశక్తి-బాపట్ల రూరల్‌: అక్రమంగా మద్యం కలిగి ఉన్న వ్యక్తులను బాపట్ల సెబ్‌ పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. బాపట్ల సెబ్‌ సీఐ సుంకర శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం..

Mar 20, 2023 | 00:26

ప్రజాశక్తి-దర్శి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి జెండా ఎగరవేయడం వచ్చే అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలకు నాంది అని మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, టిడిపి పరిశీలకులు నల్లపాటి రామచంద్రప్రసాద్‌

Mar 20, 2023 | 00:23

ప్రజాశక్తి అద్దంకి: విద్యార్థులు చక్కటి విద్యను కొనసాగించాలంటే మంచి పౌష్టికాహారం ఎంతైనా అవసరమని, దీనిని దృష్టిలో ఉంచుకొని మండలంలోని తిమ్మాయపాలెం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యా యుడు కెవి

Mar 20, 2023 | 00:16

ప్రజాశక్తి-బాపట్ల: గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాల నిర్వహణకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని బాపట్ల కమ్మ జన సేవా సమితి అధ్యక్షులు ముప్పలనేని శ్రీనివాసరావు అన్నారు.

Mar 20, 2023 | 00:14

ప్రజాశక్తి-చీరాల: తెలుగునాట ఉగాది పండుగ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అని గీర్వాణాంధ్ర సరస్వతి బిరుదాంకితులు, ఆజోవిభో కందాళం సంస్థ వ్యవస్థాపకులు అప్పాజోస్యుల సత్యనారాయణ పేర్కొన్నారు.

Mar 20, 2023 | 00:12

ప్రజాశక్తి-సంతమాగులూరు: మండలంలో నాడు, నేడు రెండో విడత కింద ఎంపికైన పాఠశాలలకు నిధులు రానందున నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలిపోయాయని పాఠశాలల విద్యా కమిటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

Mar 19, 2023 | 23:51

ప్రజాశక్తి-మేదరమెట్ల: సిపిఎం పార్టీ దిగ్గజం, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఈఎంఎస్‌ నంబూద్రిపాద్‌, వీరనారి, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం వర్థంతి కార్యక్రమాన్ని మేదరమెట్ల పార్టీ కార్యాలయంలో ఆ

Mar 19, 2023 | 23:49

ప్రజాశక్తి-చీరాల: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేతలకు తీరని అన్యాయం చేస్తున్నట్లు ఆలిండియా వీవర్స్‌ పెడ˜రేషన్‌ నాయకులు అన్నారు.

Mar 19, 2023 | 23:46

ప్రజాశక్తి-భట్టిప్రోలు: అకాల వర్షం అన్నదాతను ఆందోళనకు గురి చేస్తోంది. గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షంతో మాగాణి భూముల్లో సాగుచేసిన మొక్కజొన్న పంట నీటిలో నానుతూ దెబ్బతింటున్నాయి.