Bapatla

Apr 02, 2023 | 01:30

ప్రజాశక్తి-రేపల్లె: రేపల్లె మండలంలోని జగనన్న కాలనీలను ఇళ్ల లబ్ధిదారులు, సంబంధిత అధికారులతో కలిసి శనివారం రేపల్లె ఆర్డీవో ఇళ్ల కాలనీ పనులను పరిశీలించారు.

Apr 02, 2023 | 01:28

ప్రజాశక్తి-రేపల్లె: పశుపెంపకందారులు పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను తప్పకుండా వేయించాలని మండల పశు వైద్య అధికారి డాక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ సూచించారు.

Apr 02, 2023 | 01:25

ప్రజాశక్తి-బాపట్ల: దేశంలో, రాష్ట్రంలో పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్న దుర్మార్గపు విధానాలకు వ్యతిరేకంగా వామపక్షాలు ఉమ్మడిగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి సిహెచ్‌ గంగయ్య, సిపిఐ

Apr 02, 2023 | 01:20

ప్రజాశక్తి-అద్దంకి: జాతీయ లోక్‌ అదాలత్‌ మే 13వ తేదీన జరగనున్న క్రమంలో అద్దంకి కోర్టు సముదాయంలో శనివారం న్యాయవాదులతో సీనియర్‌ సివిల్‌ జడ్జి బి బాబునాయక్‌ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

Apr 02, 2023 | 01:08

ప్రజాశక్తి-మద్దిపాడు: స్థానిక తహశీల్దారు జె లక్ష్మీనారాయణ అజాత శత్రువు, మిత భాషి అని ఇనమనమెల్లూరు ఎంపీటీసీ సభ్యులు వాకా కోటిరెడ్డి తెలిపారు.

Apr 02, 2023 | 01:02

ప్రజాశక్తి-చీరాల: విద్యార్థులు ఉన్నతమైన విద్యతో ముందుకు సాగడం వలన జీవితంలో ఉన్నత విజయాలు సాధిస్తారని నేతాజీ సేవాసమితి ప్రతినిధులు పేర్కొన్నారు.

Apr 02, 2023 | 00:59

ప్రజాశక్తి-చీరాల: ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్‌ వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా శ్రీ కామాక్షి కేర్‌ హాస్పిటల్‌ ముందడుగు వేస్తోందని డాక్టర్‌ తాడివలస దేవరాజు పేర్కొన్నారు.

Apr 02, 2023 | 00:55

ప్రజాశక్తి-బాపట్ల: దేశ రాజధాని ఢిల్లీలో ఏప్రిల్‌ 5న జరిగే కార్మిక, కర్షక ర్యాలీ జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ మజుందార్‌ కోరారు.

Apr 01, 2023 | 00:19

ప్రజాశక్తి-కర్లపాలెం: రాబోయే ఎన్నికల్లో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, నన్ను మీ కుటుంబ సభ్యుడిలా భావించి ఆదరించాలని బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి వేగేశన నరేంద్రవర్

Apr 01, 2023 | 00:14

ప్రజాశక్తి-అద్దంకి: పదో తరగతి విద్యార్థులకు జన విజ్ఞాన వేదిక ప్రజారోగ్య వేదిక ఆధ్వర్యంలో వ్యక్తిత్వ వికాస తరగతులు సింగరకొండ రోడ్డులోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించారు.

Apr 01, 2023 | 00:07

ప్రజాశక్తి అద్దంకి: క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు స్నేహ సంబంధాలు కూడా మెరుగుపడతాయని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల శంఖవరప్పాడు ప్రధానోపాధ్యాయులు కె వెంకటేశ్వర్లు అన్నారు.

Mar 31, 2023 | 23:55

ప్రజాశక్తి-చీరాల: చీరాల మున్సిపల్‌ కమిషనర్‌గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన రామచంద్రారెడ్డిని ఐదవ వార్డు కౌన్సిలర్‌ సూరగాని లక్ష్మి నరసింహారావు దంపతులు శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు.