Bapatla

Mar 31, 2023 | 23:53

ప్రజాశక్తి-బాపట్ల రూరల్‌: చార్లెస్‌ డార్విన్‌ ట్రస్ట్‌ సేవలు నిరూపమానం అని బాపట్ల ఆర్టీసి డిపో మేనేజర్‌ టీ అజిత కుమారి అన్నారు.

Mar 31, 2023 | 23:50

ప్రజాశక్తి-చీరాల: ఆక్రమించటంలో..

Mar 31, 2023 | 23:47

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: చీరాల పట్ణణంలోని షణ్ముఖ జ్వాలరీ మార్ట్‌లో బంగారు, వెండి నగలను దొగిలించిన కేసులో నిందితులు అయిన పూణే సిటీ, మహారాష్ట్రకు చెందిన శేఖర్‌ హేమ్రాజ్‌ వాని, జ్యోష్న సూరజ్‌ కచ్వి,

Mar 31, 2023 | 15:44

ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్ : ఈరోజు ఆమంచి కృష్ణమోహన్ ఇంకొల్లు మండలంలోని ఇంకొల్లు గ్రామం నందు గల ఏఎంసీ కార్యాలయం ఆవరణలో నూతనంగా నియమత్తులైన గృహ సారధులు, సచివాలయం కన

Mar 31, 2023 | 00:45

ప్రజాశక్తి-భట్టిప్రోలు: చేనేత పరిశ్రమ, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఏప్రిల్‌ 3,4 తేదీలలో జరిగే 36 గంటల సామూహిక దీక్షలను చేనేత, అనుబంధ కా

Mar 31, 2023 | 00:23

ప్రజాశక్తి-రేపల్లె: మదర్‌ థెరీసా ఆటోడ్రైవర్స్‌ యూనియన్‌ సీఐటీయూ ఆర్‌అండ్‌బి బంగ్లా పక్కనే ఉన్న ఆటోస్టాండ్‌లో చలివేంద్రాన్ని పట్టణ ఎస్‌ఐ అబ్దుల్‌ రజాక్‌, సీఐటీయూ బాపట్ల జిల్లా అధ్యక్షుడు సిహెచ్‌ మణి

Mar 31, 2023 | 00:03

ప్రజాశక్తి-బాపట్ల: ఈ విద్యా సంవత్సరంలో జరిగే పదో తరగతి పరీక్షా ఫలితాల్లో నూటికి నూరు శాతం ఫలితాలే లక్ష్యంగా బాపట్ల మున్సిపల్‌ హైస్కూల్‌ ఉపాధ్యాయ వర్గం విశేష కృషి చేస్తోంది.

Mar 30, 2023 | 22:59

ప్రజాశక్తి-కొనకనమిట్ల : పశ్చిమ ప్రకాశం ప్రాంతంపై వైసిపి సవతి తల్లి ప్రేమ చూపుతోందని గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి విమర్శించారు.

Mar 30, 2023 | 15:24

ప్రజాశక్తి-చీరాల: టాక్టర్ ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మండలంలోని వాడరేవు బైపాస్ రోడ్డులో గురువారం జరిగింది.

Mar 30, 2023 | 00:12

నగరం : ఇటీవల కురిసిన అకాల వర్షానికి దెబ్బతిన్న వేరుశనగ, మొక్కజొన్న పంటలను బాపట్ల జిల్లా వ్యవసాయ అధికారి అబ్దుల్‌ సత్తార్‌ బుధవారం పరిశీలించారు.

Mar 30, 2023 | 00:11

ప్రజాశక్తి- బాపట్ల : ఫార్మా రంగంలో పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు ఉన్నట్లు విశాఖపట్నం సోనిక్‌ ఫార్మాసిటికల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ దండమూడి శ్రీకాంత్‌ తెలిపారు.

Mar 30, 2023 | 00:10

ప్రజాశక్తి-వేటపాలెం : ఉపాధి హామీ కూలీలు పనిచేస్తేనే జీతాలు వస్తాయని, ఆవిషయాన్ని గుర్తించి పని చేయాలని డ్వామా పీడీ వై.శంకర్‌ నాయక్‌ సిబ్బందిని హెచ్చరించారు.