Bapatla

Apr 04, 2023 | 00:58

ప్రజాశక్తి-పంగులూరు: చిరుధాన్యాలతో తయారు చేసిన ఆహారంలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయని, అలాంటి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా పిల్లలు, గర్భిణులు, బాలింతలు, ఆరోగ్యంగా ఉండవచ్చని ఐసిడిఎస్‌ కొరిశపాడు ప్రాజెక్టు

Apr 04, 2023 | 00:43

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: బాపట్లలో 10వ తరగతి పరీక్షలను సజావుగా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అధికారులను ఆదేశించారు.

Apr 04, 2023 | 00:36

ప్రజాశక్తి-మార్టూరు రూరల్‌: అనాథలు, నిరుపేద విద్యార్థులే లక్ష్యంగా వారి భవిషత్తుతో చెలగాటమాడుతున్న మోసగాడిపై మార్టూరు పోలీస్‌ స్టేషన్‌లో బాధితులు సోమవారం ఫిర్యాదు చేశారు.

Apr 04, 2023 | 00:33

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ హెచ్చరించారు.

Apr 04, 2023 | 00:30

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: జిల్లాగా ఏర్పడిన ఏడాది కాలంలోనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, ప్రజలకు సేవలందించడంలో బాపట్ల జిల్లా 5వ స్థానంలో నిలిచేలా అధికారులు చేసిన కృషిని జిల్లా కలెక్టరు విజయకృ

Apr 03, 2023 | 11:59

ప్రజాశక్తి - బాపట్ల జిల్లా : బాపట్ల లో 10వ తరగతి పరీక్షలను సజావుగా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ విజయ కృష్ణన్‌ అధికారులను ఆదేశించార

Apr 03, 2023 | 00:36

ప్రజాశక్తి-చెరుకుపల్లి: హామీల అమలులో మాటతప్పని జగన్మోహన్‌రెడ్డిని మరల ఆదరించాలని రాజ్యసభ సభ్యులు వెంకటరమణారావు అన్నారు.

Apr 03, 2023 | 00:33

ప్రజాశక్తి-అద్దంకి: అద్దంకి పట్టణంలో ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉందని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సిహెచ్‌ గంగయ్య కోరారు.

Apr 03, 2023 | 00:31

ప్రజాశక్తి-అద్దంకి: భక్తి, రక్తి, భావుకతల సమ్మేళనం, కల్మషంలేని గ్రామీణ ప్రజల జీవనాన్ని ప్రతిబింబించే కథల సమాహారమే ఆంధ్రగాథాలహరి పుస్తకమని ప్రముఖ కవి ఆర్‌వి రాఘవరావు అన్నారు.

Apr 03, 2023 | 00:26

ప్రజాశక్తి-అద్దంకి: జీవో నెంబర్‌ 7 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చింతామణి నాటక ప్రదర్శనను నిషేధించిన విషయం విదితమే.

Apr 03, 2023 | 00:18

ప్రజాశక్తి-మార్టూరు రూరల్‌: రోటరీ అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకొని చిరు వ్యాపారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని రోటరీ క్లబ్‌ ఆఫ్‌ మార్టూరు అధ్యక్ష కార్యదర్శులు కొర్రపాటి కాజారావు, కుర్రా

Apr 03, 2023 | 00:13

ప్రజాశక్తి-అద్దంకి: అధికారంలోకి రాగానే 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ, ప్రతి ఏటా జనవరి 1న జ్యాబ్‌ క్యాలెండర్‌ అంటూ ప్రగల్బాలు పలికిన జగన్‌రెడ్డి నిరుద్యోగుల్ని నిలువునా మోసంచేశారని అద్దంకి ఎమ్మెల్యే గొట