Bapatla

Apr 05, 2023 | 00:23

ప్రజాశక్తి బాపట్ల: బాపట్ల జిల్లా ఆవిర్భవించిదని యేడాదికి ఒకసారే సంబరాలు కాగా బాపట్లలో ప్రతిరోజూ దోమలు ప్రజలపై సంబరాలు చేసుకుంటున్నాయని బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యులు వేగేశన నరేంద్రవర్

Apr 05, 2023 | 00:21

ప్రజాశక్తి-బాపట్ల: రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా బాపట్ల జిల్లాకు ఒక ప్రత్యేక స్థానం ఉందని బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి అన్నారు.

Apr 05, 2023 | 00:17

ప్రజాశక్తి-పంగులూరు: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, జరుగుతున్న చలో ఢిల్లీ కార్యక్రమానికి లక్షలాదిమంది ప్రజలు దేశ రాజధానికి చేరుకుంటున్నారని రైతు సం

Apr 05, 2023 | 00:08

ప్రజాశక్తి-బల్లికురవ రూరల్‌: మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆర్థికంగా ఎదగాలని జగనన్న ప్రభుత్వం మహిళలకు ఎంతో కృషి చేస్తుందని శాప్‌ నెట్‌ చైర్మన్‌ అద్దంకి నియోజకవర్గ వైసిపి ఇన్‌ఛార్జి బాచిన

Apr 05, 2023 | 00:06

ప్రజాశక్తి-అద్దంకి: ఈ నెల 14వ తేదీన డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఫూలే అంబేద్కర్‌ జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో నియోజకవర్గం స్థాయిలో కళాశాల, హైస్కూల్‌ విద్యార్థులకు వ్యాసరచన మరియు వక్

Apr 05, 2023 | 00:04

ప్రజాశక్తి-రేపల్లె: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు పేర్కొన్నారు.

Apr 05, 2023 | 00:01

ప్రజాశక్తి-వేటపాలెం: రోగులకు అందించే మందులను కలగూరగంపలాగా ఉంచటాన్ని చూసి చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి సరిగా ఉంచుకోవాలని వైద్యసిబ్బందికి సూచించారు.

Apr 04, 2023 | 23:59

ప్రజాశక్తి-సంతమాగులూరు: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని డ్వామా పీడీ వై శంకర్‌ నాయక్‌ తెలిపారు.

Apr 04, 2023 | 23:51

ప్రజాశక్తి-వేటపాలెం: మహిళల ఆర్థికాభివృద్ధికి ఆసరా పథకం తోడ్పడుతుందని ఎమ్మెల్యే కరణం బలరాం అన్నారు.

Apr 04, 2023 | 01:05

ప్రజాశక్తి-బాపట్ల: రాష్ట్రంలో ఎన్నికలంటే సీఎం జగన్‌కు భయమని, ముందస్తు ఎన్నికలకు వెళితే ముందుగా ఇంటికి పంపేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు.

Apr 04, 2023 | 01:03

ప్రజాశక్తి-రేపల్లె: మండలంలోని గంగడిపాలెం పంచాయతీ జొన్నవారిపాలెం స్కూల్‌ గ్రౌండ్‌లో మోపిదేవి రాజీవ్‌ యువ సేన ఆధ్వర్యంలో నిర్వ హిస్తున్న ఉమ్మడి గుంటూరు, కష్ణా జిల్లాల స్థాయి కబడ్డీ పోటీలు ముగిశాయి.

Apr 04, 2023 | 01:01

ప్రజాశక్తి-చీరాల: 'ఆక్రమించడంలో తగ్గేదేలే' అంటూ ప్రజాశక్తి దినపత్రికలో ఇటీవల వచ్చిన కథనానికి ప్రజాసంఘాలు, చీరాల నియోజకవర్గ సాధన సమితి ప్రతినిధులు స్పందిస్తూ ఆర్డీవోను కలసి సమస్యను వివరించారు.