Bapatla

Apr 10, 2023 | 01:04

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: వ్యవసాయ యాంత్రీకరణ అన్నదాతలకు లాభదాయకంగా ఉన్నా దీని కారణంగా పాడి రైతులపై ప్రభావం పడుతోంది. గతంలో వరి పంటను కూలీలు కోసేవారు. దీంతో గడ్డి పుష్కలంగా లభించేది.

Apr 09, 2023 | 15:23

ప్రజాశక్తి-బాపట్ల : బాపట్ల మండలం, నందిరాజుతోట గ్రామం పరిధిలోని నాగరాజు కాలువ నందు సుమారు 50 నుండి 55 సంవత్సరాలు వయసు కలిగిన గుర్తు తెలియని ఆడమనిషి మృతదేహం లభ్యమైనందున, నం

Apr 09, 2023 | 00:12

ప్రజాశక్తి - చీరాల : పేదల అవసరాలను గుర్తించి వారికి చేయూతనందించేందుకు పద్మ భాస్కర్‌ ఫౌండేషన్‌ స్థాపించినట్లు ఫౌండేషన్‌ చైర్మన్‌ ఘంటా అనిల్‌ తెలిపారు.

Apr 09, 2023 | 00:11

ఇంకొల్లు రూరల్‌ : ఇంకొల్లులోని ఆదర్శ హైస్కూలులో పదో తరగతి పరీక్ష రాస్తున్న ఓ విద్యార్థిని శనివారం అస్వస్థతకు గురైంది. పరీక్ష రాస్తున్న సమయంలో ఫిడ్స్‌ రావడడంతో కుప్పకూలి పోయింది.

Apr 09, 2023 | 00:09

ప్రజాశక్తి-భట్టిప్రోలు : మండల పరిధిలోని వెల్లటూరు గ్రామానికి చెందిన పెదలంక లక్ష్మీ మాధవి అనే మహిళ ఇటీవల మృతిచెందింది.

Apr 09, 2023 | 00:06

ప్రజాశక్తి బాపట్ల : బాపట్ల జిల్లా ఆవిర్భవించి ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించిన సభలో సభలో తాను చేసిన ప్రసంగాన్ని కొందరు వక్రీకరించినట్లు ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు.

Apr 09, 2023 | 00:05

బాపట్ల జిల్లా : మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని బాపట్ల జిల్లా ఎస్‌సి వకుల్‌ జిందాల్‌ తెలిపారు.

Apr 09, 2023 | 00:03

ప్రజాశక్తి వెలిగండ్ల : పేదల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నట్లు కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ తెలిపారు.

Apr 08, 2023 | 16:59

ప్రజాశక్తి-చీరాల: పేదల అవసరాలను గుర్తించి వారి చేయూతను అందిస్తూ అన్నివేళలా అండగా ఉండేందుకే పద్మ భాస్కర్ ఫౌండేషన్ స్థాపించామని ఆ ఫౌండేషన్ చైర్మన్ ఘంటా అనీల్ అన్నారు.

Apr 08, 2023 | 00:36

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: బాపట్ల జిల్లా వ్యాప్తంగా 'జగనన్నే మా భవిష్యత్‌' కార్యక్రమాన్ని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఘనంగా ప్రారంభించారు.

Apr 08, 2023 | 00:33

ప్రజాశక్తి-నిజాంపట్నం: పశుపోషకులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను తప్పక వేయించాలని నిజాంపట్నం పశువైద్యాధికారి డాక్టర్‌ జి శివకుమారి తెలియజేశారు.

Apr 08, 2023 | 00:23

ప్రజాశక్తి-పంగులూరు: నిన్న మొన్నటి వరకు శనగల కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు పెడతారా అని ఎదురుచూసిన శనగ రైతులు, ఇప్పుడు ఆ మాట మరిచిపోయి, ప్రైవేట్‌ వ్యాపారుల కోసం ఎదురుచూస్తున్నారు.