Bapatla

Apr 08, 2023 | 00:19

ప్రజాశక్తి-పర్చూరు: పర్చూరు మండలం ఉప్పుటూరులోని వెంకటేశ్వర, చెన్నకేశవస్వామి వార్ల తిరునాళ్ల అత్యంత వైభవంగా జరిగింది. స్వామివార్లను ప్రత్యేకంగా అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు.

Apr 08, 2023 | 00:14

ప్రజాశక్తి-అద్దంకి: ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఎస్‌డబ్ల్యూఎఫ్‌ నాయకులు పి తిరుపతిరెడ్డి, గంగాధర్‌ అన్నారు.

Apr 08, 2023 | 00:10

ప్రజాశక్తి-దరిశి: తాళ్లూరు మండలం తూర్పు గంగవరం పంచాయతీలోని సోమవరప్పాడు సమీపాన ఉన్న గుంటిగంగ భవానీ అమ్మవారి తిరునాళ్ల నేడు వైభవంగా జరగనున్నది.

Apr 08, 2023 | 00:08

ప్రజాశక్తి-భట్టిప్రోలు: రాష్ట్రం నెలకొన్న పరిస్థితులను బట్టి ఆయా రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయని దానిని ప్రశ్నించే హక్కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి లేదని టిడిపి రాష్ట్ర కార్యదర

Apr 08, 2023 | 00:06

ప్రజాశక్తి-చెరుకుపల్లి: ఆరోగ్యమే మహాభాగ్యం అని ప్రతి ఒక్కరూ మంచి ఆహార అలవాట్లు కలిగి, ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవించాలని కావూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డాక్టర్‌ శ్రీ లతాబాయి అన్నారు.

Apr 07, 2023 | 14:56

మా నమ్మకం నువ్వే జగన్’ అనేది ప్రజల నినాదం రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు ప్రజాశక్తి - రేపల్లె : సీఎం జగన్‌ నేతృత్వంలో

Apr 07, 2023 | 00:57

ప్రజాశక్తి-పర్చూరు: పర్చూరు మండలంలోని నూతల పాడులోని ఆశ్రయ వృద్ధాశ్రమం లో గురు వారం నేత్రవైద్య శిబిరం జరిగింది.

Apr 07, 2023 | 00:54

ప్రజాశక్తి-పంగులూరు: విద్యాదాత, అజిత్‌ కుమార్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ వడ్డవల్లి వీరనారాయణ ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్ష రాసి, బయటకు వచ్చిన విద్యార్థులకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు.

Apr 07, 2023 | 00:51

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: జిల్లాలో మాదక ద్రవ్యాల విక్రయాలు, వినియోగం జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆదేశించారు.

Apr 07, 2023 | 00:10

ప్రజాశక్తి-వేమూరు, బాపట్ల జిల్లా: ఫ్యామిలీ డాక్టర్‌ ప్రోగ్రాం ప్రజలకు ప్రభుత్వం ఇచ్చే గొప్ప వరమని జిల్లా కలెక్టర్‌ కె విజయకృష్ణన్‌ అన్నారు.

Apr 07, 2023 | 00:07

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: పార్ట్‌ టైమ్‌ ఉద్యోగాల పేరుతో జరిగే మోసాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ హెచ్చరించారు.

Apr 07, 2023 | 00:00

ప్రజాశక్తి-పర్చూరు: పర్చూరు మండలంలోని దేవరపల్లిలో గురువారం 104 వాహన ప్రారంభోత్సవం జరిగింది. గ్రామ సర్పంచ్‌ పలతోటి లాజరు, ఉపసర్పంచ్‌ తోకల కృష్ణమోహన్‌ ప్రారంభించారు.