Bapatla

Apr 17, 2023 | 01:26

ప్రజాశక్తి-బాపట్ల: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలే ప్రధాన ఎజెండాగా కృషి చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం బాపట్ల జిల్లా శాఖ నూతన అధ్యక్షులు చంద్రకుమార్‌ అన్నారు.

Apr 17, 2023 | 01:23

ప్రజాశక్తి-రేపల్లె: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా పట్టణ కేంద్రంలో అగ్ని ప్రమాదాల నివారణకు తీసు కోవాల్సిన జాగ్రత్తలపై అగ్నిమాపక అధికారి వై సాంబశివరావు ఆధ్వర్యంలో రాధాకృష్ణ పేరడైజ్‌ అపార్ట్మెంట్లో మ

Apr 17, 2023 | 01:20

ప్రజాశక్తి-బాపట్ల: సమాజంలో దురాచారాలను రూపుమాపి మహిళా భ్యుదయం కోసం ఉద్యమించిన వారిలో కందుకూరి వీరేశ లింగం పంతులు ప్రముఖులని సాహితీ భారతీయ అధ్యక్షు లు రావూరి నరసింహ వర్మ అన్నారు.

Apr 16, 2023 | 01:59

ప్రజాశక్తి-వేటపాలెం: సెయింట్‌ ఆన్స్‌ కాలేజ్‌ అఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, చీరాలలో ఎంబిఎ, ఎంసిఎ చదువుతున్న విద్యార్థులకు అల్ఫా ఎం వేడుకలను నిర్వహించినట్లు కళాశాల ప్రధాన అధ్యాపకులు మోయిద వేణుగో

Apr 16, 2023 | 01:57

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: రాష్ట్ర ముఖ్యమంత్రి బాపట్ల జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీలు తక్షణమే అమలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ పి రంజిత్‌బాషా ఆదేశించారు.

Apr 16, 2023 | 01:49

ప్రజాశక్తి-రేపల్లె: పీపుల్స్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ 132వ జయంతి సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్‌ విద్యార్థులకు 200 భోజన ప్లేట్లు అందజేశారు.

Apr 16, 2023 | 01:48

ప్రజాశక్తి-రేపల్లె: మండలంలోని ఆరవపల్లి గ్రామంలో శనివారం ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించినట్లు సర్పంచ్‌ లోయబాబు నాంచారయ్య తెలిపారు.

Apr 16, 2023 | 01:45

ప్రజాశక్తి-పర్చూరు: వసతి గృహాల్లో మెను తప్పనిసరిగా పాటించాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి మరియు న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌ ఎం కుముదిని ఆదేశించారు.

Apr 16, 2023 | 01:38

ప్రజాశక్తి-చీరాల: అగ్ని ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చీరాల అగ్నిమాపక కేంద్రం అధికారి వి రామకృష్ణ అన్నారు.

Apr 15, 2023 | 00:56

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ ఆశయాలను కొనసాగించాలని జిల్లా రెవెన్యూ డివిజనల్‌ అధికారి లక్ష్మీ శివజ్యోతి ప్రజలకు పిలుపునిచ్చారు.

Apr 15, 2023 | 00:50

ప్రజాశక్తి-మార్కాపురం: వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని, మార్కాపురం ప్రత్యేక జిల్లా చేయాలని కోరుతూ టిడిపి మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాదయాత్ర శుక

Apr 15, 2023 | 00:44

ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్‌: బాలికలు ఉన్నత చదువులు చదివితే ఆ కుటుంబాలకు, సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని కొరిశపాడు మండలం రావినూతల గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ పూనాటి రవీంద్ర సతీమణి సరోజిని సూచించారు.