Bapatla

Apr 15, 2023 | 00:41

ప్రజాశక్తి-పర్చూరు: విభేదాలను పక్కనపెట్టి పార్టీ గెలుపు కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి ఆమంచి కృష్ణమోహన్‌ పిలుపు నిచ్చారు.

Apr 15, 2023 | 00:38

ప్రజాశక్తి-అద్దంకి: జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబట్టుకుని తమ న్యాయమైన సమస్యను పరిష్కరించాలని కోరుతూ అద్దంకి పట్టణంలోని బంగ్లారోడ్డులో గల డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద గ్ర

Apr 15, 2023 | 00:36

ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్‌: ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఇంకొల్లులో జై భీమ్‌ జై తెలు

Apr 14, 2023 | 16:29

బీసీ సేన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సూరగాని లక్ష్మి  ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు ప్రజా

Apr 14, 2023 | 01:43

ప్రజాశక్తి-పంగులూరు: విద్యార్థులకు పోషకాలతో కూడిన రాగి జావను అందిస్తున్నట్లు, కొండమంజులూరు గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాలపర్తి తిరుపతయ్య తెలిపారు.

Apr 14, 2023 | 01:42

ప్రజాశక్తి-పంగులూరు: కలెక్టర్‌ ఆదేశాల మేరకు, గురువారం పంగులూరులోని పలు ప్రభుత్వ కార్యాలయాలను ఎంపీడీవో రమణ మూర్తి పరిశీలించారు. మొదటగా పంగులూరు సచివాలయం-2ను ఆయన తనిఖీ చేశారు.

Apr 14, 2023 | 01:40

ప్రజాశక్తి-బాపట్ల: కళాశాల ప్రాంగణ ఎంపిక ఉద్యోగ నియామకాల్లో బాపట్ల ఎన్టీఆర్‌ వ్యవసాయ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు జోరు కొనసాగిస్తున్నారు.

Apr 14, 2023 | 01:28

ప్రజాశక్తి-అద్దంకి: అధికార పార్టీ నేతలు అడ్డూ అదుపూ లేకుండా సహజ వనరులను దోచుకుంటున్నారని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు.

Apr 14, 2023 | 01:16

ప్రజాశక్తి-కారంచేడు: మండలంలోని స్వర్ణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణులకు ఓరల్‌ గ్లూకోస్‌ టోలరెన్స్‌ టెస్ట్‌పై ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది ఏఎన్‌ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీలకు అవగాహన కార్యక్రమం గురువారం జరిగి

Apr 14, 2023 | 01:13

ప్రజాశక్తి-చీరాల: కార్పొరేట్‌ రంగం విస్తరణతో అవకాశాలు మెండుగా ఉన్నాయని, అయితే వాటిని దక్కించుకోవడానికి కావలసిన నైపుణ్యాలు లేకపోవడం వలన అనేకమంది విద్యార్థులు నిరుద్యోగులుగా మిగులుతున్నారని చీరాల ఇంజ

Apr 14, 2023 | 00:53

ప్రజాశక్తి-చీరాల: విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని మునిసిపల్‌ కమిషనర్‌ రామచంద్రారెడ్డి అన్నారు.

Apr 14, 2023 | 00:49

ప్రజాశక్తి-బాపట్ల: మహిళా ఇంజనీరింగ్‌ విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా బాపట్ల ఎడ్యుకేషన్‌ సొసైటీ ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తోందని సొసైటీ అధ్యక్షులు ముప్పలనేని శ్రీనివాసరావు అన్నారు.