Bapatla

Apr 18, 2023 | 00:31

ప్రజాశక్తి బాపట్ల : ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల దీర్ఘకాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పిఎసిఎస్‌ ఉద్యోగులు సోమవారం ప్రదర్శన నిర్వహించారు.

Apr 18, 2023 | 00:29

ప్రజాశక్తి అద్దంకి : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజలంతా ఐక్యం కావాలని సిపిఎం బాపట్ల జిల్లా కార్యదర్శి సిహెచ్‌.గంగయ్య తెలిపారు.

Apr 18, 2023 | 00:27

ప్రజాశక్తి- కర్లపాలెం : రంజాన్‌ సందర్భంగా షాదీషానాలో సోమవారం ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి పాల్గొన్నారు. తొలుత మసీదులో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు.

Apr 18, 2023 | 00:25

ప్రజాశక్తి-పెద్దారవీడు : పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ థ్యేయమని రాష్ట్ర మున్సిపల్‌ మరియు పట్టణాభివద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ తెలిపారు.

Apr 17, 2023 | 14:46

ప్రజాశక్తి-రేపల్లె టౌన్ : కేంద్రప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలని నిరసిస్తూ సీపీఎం, సీపీఐ రాజకీయ ప్రచారంలో బాగంగా 21 తేదీ రేపల్లెలో జరిగే ప్రచారం జయప్రదం చేయాలని  పోస్టర్స

Apr 17, 2023 | 01:45

ప్రజాశక్తి-బాపట్ల: పగటి ఉష్ణోగ్రతలు మరింతగా పెరగడంతో పట్టణంలో పాదరక్షలు కుట్టేవారిని, ఫుట్‌పాత్‌పై పాదరక్షలు అమ్మే వారిని కొంతమేర ఎండ బారి నుంచి కాపాడటానికి లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ బాపట్ల టౌన్‌ సహకారంత

Apr 17, 2023 | 01:42

ప్రజాశక్తి-బాపట్ల: విద్యుత్‌ ఉద్యోగులకు పాత పెన్షన్‌ స్కీం విధానాన్ని అమలు చేయాలని యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింగరావు అన్నారు.

Apr 17, 2023 | 01:41

ప్రజాశక్తి-కర్లపాలెం: శాంతి, ప్రేమ, దయ, సౌభ్రాతృత్వ గుణాలు పెంపొందించేదే రంజాన్‌ ఉపవాస దీక్ష అని తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జి వేగేశన నరేంద్రవర్మ అన్నారు.

Apr 17, 2023 | 01:39

ప్రజాశక్తి-చీరాల: మండలంలోని గవినివారిపాలెం-1 ఆర్‌బికెను జాయింట్‌ కలెక్టర్‌ సిహెచ్‌ శ్రీధర్‌ సందర్శించారు.

Apr 17, 2023 | 01:30

ప్రజాశక్తి-భట్టిప్రోలు: మండలంలోని పెదపులివర్రు గ్రామంలో ఆదివారం పేస్‌ సొసైటీ, సందీప్‌ ఆప్టికల్స్‌ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సచివాలయంలో నిర్వహించారు.

Apr 17, 2023 | 01:28

ప్రజాశక్తి-బాపట్ల: బాపట్లకు చెందిన చంద్ర వీరస్వామి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు శ్రీనివాస్‌ సహకారంతో ఆదివారం 350 మంది పేదలకు అన్న క్యాంటీన్‌ ద్వారా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

Apr 17, 2023 | 01:27

ప్రజాశక్తి-భట్టిప్రోలు(కొల్లూరు): కొల్లూరులోని శాఖ గ్రంథాలయంలో ప్రథమ శ్రేణి గ్రంథాలయాధికారి మట్ట ఝాన్సీరాణి జ్ఞాపకార్థం ఆమె జయంతిని పురస్కరించుకుని సోదరుడు మట్టా దుర్గా ప్రసాద్‌ ఆదివారం తాగునీటి శు