Bapatla

Apr 20, 2023 | 00:52

ప్రజాశక్తి-చెరుకుపల్లి: మహాత్మ జ్యోతిరావు పూలే జీవిత సాఫల్య టీచర్‌ అవార్డును మండల పరిధిలోని ఆరేపల్లి ఎంపీ యూపీ పాఠశాల ఉపాధ్యాయులు మరదప కోటేశ్వరరావు అందు కున్నారు.

Apr 20, 2023 | 00:49

ప్రజాశక్తి-అద్దంకి: రైతులు సేంద్రీయ పద్ధతిలో పంటలను సాగుచేస్తే మంచి దిగుబడులతోపాటు ఆర్థిక లాభం చేకూరు తుందని ఒడిశాలోని పర్లాకిమిడికి చెందిన సెంచూరియన్‌ యూనివర్సిటీ విద్యార్థిని తాటి చైతన్య తెలిపారు

Apr 19, 2023 | 15:10

ప్రజాశక్తి-రేపల్లె : పురపాలకసంఘం, 14వ వార్డు కౌన్సిలర్ అన్నే రామకృష్ణ దుండగుల దాడిలో మృతి చెందడం విచారకరమని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణరావు అన్నారు.

Apr 19, 2023 | 13:32

ప్రజాశక్తి-అద్దంకి : రైతులు సేంద్రియ పద్ధతిలో పంటలను సాగు చేస్తే మంచి దిగుబడులతోపాటు ఆర్థిక లాభం చేకూరుతుందని ఒడిస్సాలోని పార్ల కిమిడికి చెందిన సెంచూరియన్ యూనివర్సిటీ విద

Apr 19, 2023 | 10:40

ప్రజాశక్తి-అద్దంకి : మండలంలోని బొమ్మనంపాడు గ్రామ సమీపంలోని ముప్పవరం రోడ్డుకు వెళ్లే పొలాలలో గత గత వారం రోజుల నుండి కేరళ రిజిస్ట్రేషన్ కలిగిన కారు నిలిపి ఉంది.

Apr 19, 2023 | 00:30

ప్రజాశక్తి-బాపట్ల రూరల్‌ :  సిపిఎస్‌ రద్దు చేసి ఒపిఎస్‌ పెన్షను అమలు చేయాలని ఎపి జెఎసి జిల్లా చైర్మన్‌ సిహెచ్‌. సురేష్‌బాబు కోరారు.

Apr 19, 2023 | 00:29

ప్రజాశక్తి -చీరాల : ప్రజాశక్తి చీరాల విలేకరిగా పనిచేస్తున్న బెజ్జం మణి కుమార్‌ ఒంగోలులోని వెంకరమణ హాస్పిటల్‌లో ఇటీవల మోకాలుకు శాస్త్ర చికిత్స చేయించకున్నాడు.

Apr 19, 2023 | 00:27

ప్రజాశక్తి- రేపల్లె : విద్యార్థులకు అస్వస్థతకు గురికావడానికి కారణమైన వార్డెన్‌పై సస్పెండ్‌ చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్‌ చేశారు.

Apr 19, 2023 | 00:26

ప్రజాశక్తి- బాపట్ల : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచ ేస్తున్న స్టాఫ్‌ నర్సుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ నర్సింగ్‌ అసోసియేషన్‌ ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా వైద్య

Apr 19, 2023 | 00:24

ప్రజాశక్తి-పర్చూరు : యువతను ప్రోత్సహించేందుకు క్రీడలు ఉపయోగపడతాయని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలిపారు.

Apr 18, 2023 | 13:38

ప్రజాశక్తి- రేపల్లె (బాపట్ల) : మిషన్‌ వాత్సల్య పథకం ద్వారా అనాధ పిల్లలకు లబ్ది చేకూరుతుందని ఇంచార్జ్‌ సిడిపిఓ డి.మాణిక్యం అన్నారు.

Apr 18, 2023 | 00:32

ప్రజాశక్తి-బాపట్ల : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను కార్మికులు ఐక్య పోరాటాలతో తిప్పికొట్టాలని సిఐటియు బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.మజుందర్‌ తెలిపారు.