Bapatla

Apr 21, 2023 | 01:06

ప్రజాశక్తి-పిట్టలవానిపాలెం: మండలంలోని ఛందోలు గ్రామంలో గురువారం మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు సయ్యద్‌ నిజాం ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించ

Apr 21, 2023 | 00:53

ప్రజాశక్తి-చీరాల: విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో రేకుల ఇల్లు దగ్ధమైన సంఘటన మండలంలోని ఈపూరు పాలెం లో జరిగింది. అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం..

Apr 21, 2023 | 00:51

ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్‌: ఇంకొల్లు పట్టణ తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు షేక్‌ బాబర్‌బాషా పేద ముస్లిములు 300 మందికి రంజాన్‌ తోఫా పంపిణీ చేశారు.

Apr 21, 2023 | 00:49

ప్రజాశక్తి-నగరం: గత నెలలో కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన మొక్కజొన్న, వేరుశెనగ పొలాలను ఆర్‌డిఒ పి సరోజిని గురువారం సందర్శించారు.

Apr 21, 2023 | 00:44

ప్రజాశక్తి-పంగులూరు: పంగులూరులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం వెంటనే ఏర్పాటు చేయాలని రైతు సంఘం, కౌలు రైతు సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు.

Apr 20, 2023 | 23:56

ప్రజాశక్తి - ఒంగోలు కలెక్టరేట్‌ : జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది సకాలంలో తాము పనిచేసే ప్రదేశాలలో హాజరు వేయాలని లేకపోతే తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ దినేష్‌ కుమార్

Apr 20, 2023 | 15:35

ప్రజాశక్తి - రేపల్లె(బాపట్ల) : టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 73వ జన్మదిన వేడుకలు గురువారం పట్టణంలో ఘనంగా జరిగాయి.

Apr 20, 2023 | 01:31

ప్రజాశక్తి-చీరాల: వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో దేశాయిపేట అనాథ శరణాలయం కమిటీ మెంబర్‌ షేక్‌ దరియా సాహెబ్‌ పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని చైతన్య మనోవికాస మానసిక దివ్యాంగుల కేంద్రం అవసరాల నిమిత్తం

Apr 20, 2023 | 01:28

ప్రజాశక్తి-రేపల్లె: డంప్‌ యార్డులోని చెత్తను బయోమైనింగ్‌ ప్రక్రియ ద్వారా తొలగించే యంత్రా లను బుధవారం మున్సిపల్‌ కమిషనర్‌ బి విజయ సారథి ప్రారంభించారు.

Apr 20, 2023 | 01:06

ప్రజాశక్తి-చీరాల: పట్టణంలోని పలు వార్డులలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే బలరామకృష్ణ మూర్తి బుధ వారం మున్సిపల్‌ కమిషనర్‌ రామచంద్రారెడ్డితో కలిసి పరిశీలిం చారు.

Apr 20, 2023 | 01:03

ప్రజాశక్తి-అద్దంకి: పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు ఓఆర్‌ఎస్‌ ద్రావణాన్ని తాగితే డీహైడ్రేషన్‌ బారి నుంచి రక్షించబడతారని వైద్యులు ఎన్‌ జయచంద్రరావు అన్నారు.

Apr 20, 2023 | 00:55

ప్రజాశక్తి-రేపల్లె: ఫిబ్రవరి నెలలో జరిగిన అమరావతి నేషనల్‌ ఒలింపియాడ్‌ టాలెంట్‌ టెస్ట్‌లో మౌంట్‌ ఫోర్ట్‌ స్కూల్‌ విద్యార్థులు అత్యధిక ప్రతిభను కనబరిచారని ప్రిన్సిపల్‌ బ్రదర్‌ కిరణ్‌ కుమార్‌ తెలిపారు