Bapatla

Apr 22, 2023 | 14:51

బాపట్ల పార్లమెంటు యస్.సి సెల్ అధ్యక్షులు బేతపూడి సురేష్ బాబు  ప్రజాశక్తి-పర్చూరు : "ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి" కార్యక్రమంలో భ

Apr 22, 2023 | 00:56

ప్రజాశక్తి-రేపల్లె: రంజాన్‌ పవిత్ర మాసం సందర్భంగా ముస్లిములకు ప్రముఖ వ్యాపారవేత్త మోపిదేవి శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిములకు భారీఎత్తున ఇఫ్తార్‌ విందును అందించారు.

Apr 22, 2023 | 00:53

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించి వారికి స్ఫూర్తిగా నిలిచేందుకు జాతీయ పౌర సేవల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని కలెక్టర్‌ పి రంజిత్‌ బాషా వెల్లడించారు.

Apr 22, 2023 | 00:49

ప్రజాశక్తి-బాపట్ల: రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్‌ అగ్రికల్చర్‌ ఫార్మశీ రంగాల్లో మోడల్‌ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్టు ఎస్‌ఎఫ్‌ఐ బాపట్ల జిల్లా కార్యదర్శి ఆర్య తెలిపారు.

Apr 22, 2023 | 00:13

ప్రజాశక్తి-పర్చూరు: పర్చూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ప్రారంభించారు.

Apr 22, 2023 | 00:10

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: జిల్లాలో వ్యవసాయ సీజన్‌ ప్రారంభానికి ముందుగానే సాగునీటి కాలువ పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ పి రంజిత్‌బాషా అధికారులను ఆదేశించారు.

Apr 22, 2023 | 00:08

ప్రజాశక్తి-వేటపాలెం: గ్రామీణ ప్రాంతాలలో పటిష్టమైన వైద్యం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ఎంటి కృష్ణబాబు అన్నారు.

Apr 21, 2023 | 15:09

ప్రజాశక్తి-బాపట్ల : ఛందోలు గ్రామంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పేద ముస్లింలకు ఛందోలు గ్రామ టీడీపీ నాయకులు నిజాo సోదరుల ఆధ్వర్యంలో తోఫా అందజేశారు.

Apr 21, 2023 | 11:54

బాపట్ల : బాపట్ల జిల్లాకు తొలిసారిగా వచ్చిన రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణ బాబునును పర్చూరు మండలం చెరుకూరు గ్రామం వద్ద బాపట్ల జిల్

Apr 21, 2023 | 01:21

ప్రజాశక్తి-వేటపాలెం: సెయింట్‌ ఆన్స్‌ కాలేజ్‌ అఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజి, చీరాలలో పాలిటెక్నిక్‌ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు విడ్కోలు సభ నిర్వహించినట్లు కళాశాల సెక్రటరి వనమా రామకృష్

Apr 21, 2023 | 01:19

ప్రజాశక్తి-రేపల్లె: స్వయం సహాయక సంఘాల పేరుతో వివిధ బ్యాంకులలో రుణాలు పొంది, చెల్లించనివారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పట్టణ పేదరిక నిర్ములనా సంస్థ బాపట్ల జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌ వెంకట నార

Apr 21, 2023 | 01:14

ప్రజాశక్తి-బాపట్ల రూరల్‌: సకాలంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని అమరావతి ప్రభుత్వ ఉద్యోగుల జేఏసి చైర్మన్‌ సురేష్‌బాబు అన్నారు.