Bapatla

Apr 30, 2023 | 01:57

ప్రజాశక్తి-కొల్లూరు: రానున్న ఖరీఫ్‌ సీజన్‌కు కాలువల్లో పూడికలు తీయించి సిద్ధం చేయించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అధికారులను ఆదేశించారు.

Apr 30, 2023 | 01:51

ప్రజాశక్తి-బాపట్ల రూరల్‌: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్‌ చేయాలని ఏపి జేఏసి చైర్మన్‌ సిహెచ్‌ సురేష్‌ బాబు అన్నారు.

Apr 30, 2023 | 01:48

ప్రజాశక్తి-చెరుకుపల్లి: ప్రజా కంటక విధానాలు అనుసరిస్తూ, ప్రజల మధ్య మతాలు కులాల పేరుతో చిచ్చు పెడుతూ ప్రభుత్వ ఖజానాను కొల్లగొడుతున్న అధికార బిజెపిని సాగనంపాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు సిహెచ్

Apr 30, 2023 | 01:42

ప్రజాశక్తి-చీరాల: ఉపాధ్యాయ ఉద్యమ నేత, కెవిపిఎస్‌ నాయకులు గుర్రం జాషువా సాహితీ సమితి వ్యవస్థాపకులు కామ్రేడ్‌ పంది లూకయ్య(78) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందిన సంగటి పాఠకులకు తెలిసిందే.

Apr 30, 2023 | 01:34

ప్రజాశక్తి-భట్టిప్రోలు: పసుపు సాగు చేసిన రైతులు కనీస గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారని, ప్రభుత్వం ప్రకటించిన విధంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పించాలని ఎపి రైతు సంఘం రాష్ట్ర సహాయ

Apr 30, 2023 | 01:30

ప్రజాశక్తి-బాపట్ల రూరల్‌: బాపట్ల మండల పరిధిలోని గుడిపూడి గ్రామంలో అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. ప్రొక్లైన్‌ల ద్వారా భారీ టిప్పర్లకు నింపి పక్క మండలాలకు తరలిస్తున్నారు.

Apr 29, 2023 | 01:03

ప్రజాశక్తి-చీరాల: నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు వేగవంతంగా నాణ్యతతో పూర్తిచేయాలని ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణ మూర్తి అధికారులను ఆదేశించారు.

Apr 29, 2023 | 00:59

ప్రజాశక్తి-చీరాల: చేనేత రక్షణ, చేనేత ఉత్పత్తులకు మార్కెట్‌, చేనేత కార్మికులకు పని దినాల కోసం గత ఐదు రోజులుగా చీరాల మండలం జాండ్రపేటలో చేపట్టిన చేనేత కార్మికుల రిలే నిరాహార దీక్షకు టిడిపి చీరాల నియోజ

Apr 29, 2023 | 00:53

ప్రజాశక్తి-వేమూరు: మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారభేరి శుక్రవారం మండల కేంద్రం వేమూరులో జరిగింది.

Apr 29, 2023 | 00:49

ప్రజాశక్తి-చీరాల: ఉపాధ్యాయ రంగంలో ఎందరో విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసి వారిని తీర్చిదిద్దిన ఉపాధ్యాయుడు, యూటీఫ్‌ జిల్లా మాజీ కార్యదర్శి పంది లూకయ్య(78) శుక్రవారం మధ్యాహ్నం అనారోగ్యంతో మ

Apr 29, 2023 | 00:45

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: రాష్ట్రంలో ప్రజా సమస్యలు పరిష్కరించడానికి మే9న జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించడానికి చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చెప్పారు.

Apr 28, 2023 | 00:33

ప్రజాశక్తి- అద్దంకి : సృజన ఆధ్వర్యంలో అద్దంకి శాఖా గ్రంధాలయానికి రూ.10వేల విలువైన 108 పుస్తకాలు బహూకరించారు.