Bapatla

May 07, 2023 | 01:22

ప్రజాశక్తి-మేదరమెట్ల: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో మండలంలోని విద్యార్థులు ప్రతిభ చూపా రు. మేదరమెట్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల కు చెందిన కె పూజితశ్రీ 583 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచింది.

May 07, 2023 | 01:19

ప్రజాశక్తి-మార్టూరు రూరల్‌ / పంగులూరు: మండల పరిధిలోని వలపర్ల జడ్పీ హైస్కూల్‌ విద్యార్థిని పోలిశెట్టి సుప్రజ 593 మార్కులు సాధించి జిల్లాలోనే టాపర్‌గా నిలిచింది.

May 06, 2023 | 01:18

ప్రజాశక్తి-బాపట్ల: ఆటో వర్కర్ల సమస్యలు పరిష్కారానికి ఆటో వర్కర్లు సంఘటితంగా పోరాడాలని బాపట్ల పట్టణ ఆటో వర్కర్స్‌ యూనియన్‌ గౌరవ అధ్యక్షులు గొలపల పూర్ణచంద్రరావు అన్నారు.

May 06, 2023 | 01:08

ప్రజాశక్తి-రేపల్లె: గ్రామంలో ప్రజలకు తాగునీరు అందించేందుకు ఓవర్‌ హెడ్‌ ట్యాంకు నిర్మిస్తున్నట్లు సర్పంచ్‌ యార్లగడ్డ లక్ష్మీ సోమశేఖర్‌ తెలిపారు.

May 06, 2023 | 01:05

ప్రజాశక్తి-బాపట్ల: మండలాల్లో జిల్లా పరిషత్‌ స్థలాలను పరిరక్షించాలని గుంటూరు జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ కత్తెర హెన్రో క్రిస్టినా అన్నారు.

May 06, 2023 | 00:41

ప్రజాశక్తి-రేపల్లె: రేపల్లె సబ్‌ డివిజన్‌ పరిధిలోని కురుస్తున్న వర్షాలతో మొక్కజొన్న రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ ఏడిఏ సయ్యద్‌ అత్తర్‌ హుస్సేన్‌ కోరారు.

May 06, 2023 | 00:32

ప్రజాశక్తి-పెద్దదోర్నాల: మూడు ఉడుములు పట్టుకున్న వ్యక్తికి జైలు శిక్ష పడింది. వివరాలిలా ఉన్నాయి.

May 06, 2023 | 00:28

ప్రజాశక్తి-భట్టిప్రోలు: మండల కేంద్రం భట్టిప్రోలులో నిరంతరం పైపులైన్‌లు పగిలిపోవటం, లీకేజీలు సంభవిం చటంతో ప్రజలు తాగునీటికి ఇక్కట్లు ఎదుర్కొం టున్నారు.

May 06, 2023 | 00:24

ప్రజాశక్తి-అద్దంకి: నిరాదరణకు గురైన బాలలను గుర్తించి వారికి మనవంతు సహాయ సహకారాలు అందించినప్పుడే మానవ జీవితం ధన్యం అవుతుందని, వారి పట్ల ప్రేమ, ఆదరణ కలిగి ఉండాలని ప్రకాశం జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ మండ

May 06, 2023 | 00:12

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: నిరుపేద కుటుంబాలను ఆదుకోవడానికే వైఎస్‌ఆర్‌ కళ్యాణమస్తు, షాదీతోఫా పథకాన్ని అమలు చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు.

May 05, 2023 | 01:07

ప్రజాశక్తి-బాపట్ల: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కాపులకు పెద్దపీట వేస్తూ కోటి 50 లక్షల మంది కాపులకు అన్నివిధాలా అండగా నిలిచిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని బాపట్ల మున్సిపల్‌ మాజీ చైర్‌

May 05, 2023 | 01:04

ప్రజాశక్తి-బాపట్ల: కళాశాల స్థాయిలో విద్యార్థులు రక్తదానం చేయడంతో పాటు ప్రజల్లో రక్తదానం పట్ల అవగాహన కల్పించాలని బాపట్ల ఎడ్యుకేషన్‌ సొసైటీ అధ్యక్షులు ముప్పలనేని శ్రీనివాసరావు అన్నారు.