Bapatla

May 17, 2023 | 00:31

ప్రజాశక్తి-పంగులూరు: జగనన్న చేయూత పథకం కింద వచ్చిన రుణమాఫీ డబ్బులను, తమ గ్రూపులకు రాయకుండా ఇబ్బంది పెడుతున్నారని కోటపాడు గ్రామ డ్వాక్రా మహిళలు ఆరోపిస్తున్నారు.

May 16, 2023 | 01:23

ప్రజాశక్తి-చెరుకుపల్లి: వేసవి తాపాన్ని నివారించేందుకు గుళ్లపల్లి శ్రీ లక్ష్మీ గణపతి ఆటో యూనియన్‌ సభ్యులు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

May 16, 2023 | 01:19

ప్రజాశక్తి-రేపల్లె: మత్స్యకార భరోసా పంపిణీకి రేపల్లె నియోజకవర్గానికి వస్తున్న ముఖ్యమంత్రి రేపల్లె నియోజకవర్గంలో దీర్ఘకాల సమస్యలు పరిష్కరించాలని సిపిఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సిహెచ్‌ మణిలాల్‌ అన్న

May 16, 2023 | 01:11

ప్రజాశక్తి-పర్చూరు: పర్చూరు రోటరీక్లబ్‌ ఆధ్వర్యంలో పర్చూరు మండలంలోని పోతుకట్ల విజయ గణపతి దేవాలయం ప్రాంగణంలో ఒంగోలు కిమ్స్‌ ఆసుపత్రి వారిచే ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.

May 16, 2023 | 01:06

ప్రజాశక్తి-భట్టిప్రోలు: వర్షాలకు దెబ్బతిని, రంగుమారిన, మొలకెత్తిన మొక్కజొన్న, పసుపు పంటను తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొనుగోలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం మండల తహశీల్

May 16, 2023 | 01:03

ప్రజాశక్తి-బాపట్ల: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర వంద రోజుల మైలురాయి చేరుకున్న సందర్భంగా బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి వేగేశన నరేంద

May 15, 2023 | 02:03

ప్రజాశక్తి-పంగులూరు: షుగరు, బీపీ, ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రోగులకు వైద్యులు పిలుపు నిచ్చారు.

May 15, 2023 | 01:58

ప్రజాశక్తి-నిజాంపట్నం, బాపట్ల జిల్లా: ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పనులు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్‌ పి రంజిత్‌ బాషా అధికారులను ఆదేశించారు.

May 15, 2023 | 01:54

ప్రజాశక్తి-చీరాల: సిటిజన్స్‌ వెల్ఫేర్‌ ఫోరం, ప్రైడ్‌ ఇండియా కల్చరల్స్‌ వారి ఆధ్వర్యంలో చీరాలకు చెందిన డాక్టర్‌ సురసుర రాధాకృష్ణ ఇండియన్‌ ప్రైడ్‌ సెలబ్రిటీ అవార్డును అందుకున్నారు.

May 15, 2023 | 01:50

ప్రజాశక్తి-నగరం: సముద్రాన్ని నమ్ముకుని జీవిస్తున్న మత్స్యకారుల కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పలు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ అన్నారు.

May 15, 2023 | 01:38

ప్రజాశక్తి-వేటపాలెం: మజ్జిగ చలివేంద్రం హృదయ వెల్ఫేర్‌ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్నారు.

May 15, 2023 | 01:35

ప్రజాశక్తి-పర్చూరు: ఎన్‌టిఆర్‌ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆదివారం పర్చూరు వేదికగా జాతీయ స్థాయి క్రికెట్‌ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.