Bapatla

May 14, 2023 | 15:55

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ మోపిదేవి ప్రజాశక్తి-నగరం : సముద్రాన్ని నమ్ముకుని జీవిస్తున్న మత్యకారుల సంక్షేమానికి ముఖ

May 14, 2023 | 02:15

ప్రజాశక్తి-అద్దంకి: గ్రామాల్లో ప్రజారోగ్యం పడకేసిందని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. పట్టించుకోవాల్సిన ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని విమర్శించారు.

May 14, 2023 | 02:10

ప్రజాశక్తి-బాపట్ల: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే బాపట్ల లోక్‌ సభ నుంచి తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధమేనని మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి అన్నారు.

May 14, 2023 | 02:04

ప్రజాశక్తి-పంగులూరు: ఈనెల ఏడో తేదీ నుంచి పంగులూరు లోని మాగుంట సుబ్బరామిరెడ్డి, బాచిన నారాయణమ్మ జూనియర్‌ కళాశాలలో ,ఆంధ్ర ప్రదేశ్‌ స్పోర్ట్స్‌ అథారిటీ సహకారంతో, బాపట్ల ,ప్రకాశం జిల్లాల ఉమ్మడి స్పోర్ట

May 14, 2023 | 02:02

ప్రజాశక్తి-చెరుకుపల్లి: ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పర్యటన విజయవంతం చేయాలని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు.

May 13, 2023 | 01:53

ప్రజాశక్తి-రేపల్లె: ఎడ్యుకేషన్‌ విభాగంలో రేపల్లె పట్టణానికి చెందిన ఐఆర్‌ఈఎఫ్‌ విద్యాసంస్థలలోని ఆర్‌సీ బీఎడ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వర్తిస్తున్న గొరక పూడి యేనొక్‌ ఆచార్య నాగార్జున యూనివర

May 13, 2023 | 01:51

ప్రజాశక్తి-పంగులూరు: పంగులూరులోని జగనన్న విద్యా కానుక, మండల స్థాయి స్టాక్‌ పాయింట్‌ను రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో ఆకస్మికంగా తనిఖీ చేశా

May 13, 2023 | 01:48

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: నిషేధిత భూముల జాబితా నుంచి వందేళ్ల తర్వాత రైతుల భూములకు శాశ్వతంగా విముక్తి కలిగిందని జిల్లా కలెక్టర్‌ పి రంజిత్‌బాషా తెలిపారు.

May 13, 2023 | 01:21

ప్రజాశాక్తి-చీరాల: పుస్తక పఠనంతో విద్యార్థులకు మేధస్సు లభిస్తుందని, తద్వారా వారికి ప్రపంచంలో జరిగే అన్ని విషయాలపై అవగాహన కలిగి ఉంటారు అని రిసోర్స్‌ పర్సన్‌ ఎం కృష్ణ మోహన్‌ అన్నారు.

May 13, 2023 | 01:20

ప్రజాశక్తి-చీరాల: వైద్య రంగంలో నర్సులు ఎంతో కీలకమని, వారి సేవలు అభినందనీయమని రోటరీ క్లబ్‌ అధ్యక్షులు డాక్టర్‌ ఐ బాబూరావు అన్నారు.

May 13, 2023 | 01:17

ప్రజాశక్తి-చీరాల: కారంచేడు ఎల్‌వి ప్రసాద్‌ ఐ ఇస్టిట్యూట్‌ ఆధ్వర్యంలో శుక్రవారం చీరాల మండలం కీర్తివారిపాలెంలో ఉచితంగా కంటి వైద్య శిబిరం జరిగింది. సుమారు 70 మందిని ఈ శిబిరంలో పరీక్షించారు.

May 12, 2023 | 01:59

ప్రజాశక్తి-బాపట్ల: ఇటీవల కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకొని ప్రభుత్వం తగిన నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి వేగేశన నరేంద