Bapatla

May 12, 2023 | 01:55

ప్రజాశక్తి-పంగులూరు: మా అబ్బాయి పూర్తిగా వికలాంగుడు, మంచం మీద నుంచి లేవలేడు.

May 12, 2023 | 01:51

ప్రజాశక్తి-కొత్తపట్నం: ఉపాధి హామీ పథకం అమలులో కేంద్ర ప్రభుత్వం చేసిన మార్పులు కూలీలకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తున్నాయని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు అన్నారు.

May 11, 2023 | 02:29

ప్రజాశక్తి-వేమూరు: చుండూరు మండలం పరిధిలో వివిధ కారణాలతో మృతిచెందిన కుటుంబాలకు బుధవారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున చేతుల మీదుగా చెక్కులు అందజేశారు.

May 11, 2023 | 02:27

ప్రజాశక్తి-నిజాంపట్నం: నష్టపోయిన రైతులు అధైర్య పడవద్దని, ప్రతి రైతును ఆదుకుంటామని జిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషా తెలిపారు.

May 11, 2023 | 02:24

ప్రజాశక్తి-మార్టూరు రూరల్‌: మండల పరిధిలోని పలు గ్రామాల్లో అపరిష్కతంగా ఉన్న విద్యుత్‌ సమస్యలు పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు జడ్పీ వైస్‌ చైర్‌ పర్సన్‌ చుండి సుజ్ఞానమ్మ తెలిపారు.

May 11, 2023 | 02:22

ప్రజాశక్తి-చీరాల: జన విజ్ఞాన వేదిక విద్యార్థుల ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన వేసవి విజ్ఞాన, వినోద శిక్షణ కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతగానో దోహదపడతాయని రెడ్‌ క్రాస్‌ చైర్మన్‌, డాక్టర్‌ హైమా సుబ్బారా

May 11, 2023 | 02:19

ప్రజాశక్తి అద్దంకి: ప్రశ్నించేతత్వాన్ని ప్రతి విద్యార్థి నేర్చుకోవాలని, తద్వారానే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని జన విజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం అన్నారు.

May 10, 2023 | 01:46

ప్రజాశక్తి-వేమూరు: ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ విద్యనభ్యసించాలని ఎంపిపి డివి లలితకుమారి సూచించారు.

May 10, 2023 | 01:44

ప్రజాశక్తి-చీరాల: చేనేత రంగం ఎదుర్కొంటున్న అధిక ధరలు, నూలు, రంగులు, రసాయనాలు, మార్కెట్‌ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలోని చేనేత సంఘాలను ఒకే చోటికి చేర్చి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేయాలని చేనేత నాయ

May 10, 2023 | 01:41

ప్రజాశక్తి-వేటపాలెం: మండలంలోని మంకెనవారిపాలెంలో 8 సంవత్సరాల బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు మంకెన జయరావుకు యావజ్జీవ కారాగార జైలు శిక్ష పడింది.

May 10, 2023 | 01:32

ప్రజాశక్తి-బాపట్ల: రాష్ట్రంలో గత పది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యులు వేగేశన నరేంద్ర వర్మ కోరారు.

May 10, 2023 | 01:27

ప్రజాశక్తి-పర్చూరు: పర్చూరులో జరుగుతున్న పరివర్తనా భవన పనులు సత్వరం పూర్తి చేసి నియోజకవర్గంలోని దళితులంతా ఉపయోగిం చు కోవాలని రాష్ట్ర ఎస్సీ కమీషన్‌ చైర్మన్‌ ఎం విక్టర్‌ ప్రసాద్‌ కోరారు.