Bapatla

May 23, 2023 | 00:44

ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్‌: వైద్య రంగంలో ప్రకాశం, బాపట్ల జిల్లాలో ప్రసిద్ధిగాంచిన కిమ్స్‌ హాస్పిటల్‌ ఒంగోలు ఆధ్వర్యంలో ఇంకొల్లు మండలం గంగవరం సొసైటీ బిల్డింగ్‌ ఆవరణలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.

May 23, 2023 | 00:41

ప్రజాశక్తి-పంగులూరు: పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం చేకూరుస్తున్న వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని, రానున్న ఎన్నికల్లో ప్రజలంతా ఆశీర్వదించాలని, వైసిపి అద్దంకి నియోజకవర్గ ఇన్‌ఛార్జి, శాప్

May 23, 2023 | 00:39

ప్రజాశక్తి-చీరాల: సంఘటిత పోరాటాలతో కార్మిక సమస్యలు పరిష్కారం అవుతాయని, ఆ దిశగా పోరాటాలు కొనసాగించాలని సిఐటియు రాష్ట్ర నాయకురాలు కె ధనలక్ష్మి అన్నారు.

May 22, 2023 | 16:38

ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్ : వైద్య రంగంలో ప్రకాశం, బాపట్ల జిల్లాలో ప్రసిద్ధిగాంచిన కిమ్స్ హాస్పిటల్ ఒంగోలు వారు నేడు మన ఇంకొల్లు మండలం గంగవరం  గ్రామంలో సొసైటీ బిల్డింగ్ నం

May 22, 2023 | 13:01

బాపట్ల : బాపట్ల వ్యవసాయ కళాశాలలో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ 55వ స్నాతకోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

May 22, 2023 | 01:57

ప్రజాశక్తి-పర్చూరు: శంకర కంటి ఆసుపత్రి పెదకాకాని, గుంటూరు వారి సహకారంతో చిన్మయా మిషన్‌, పర్చూరు వారు జూనియర్‌ కాలేజీ ఆవరణలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.

May 22, 2023 | 01:54

ప్రజాశక్తి-బాపట్ల రూరల్‌: ఏపీ జేఏసి అమరావతి మూడో దశ ఉద్యమ కార్యాచరణలో భాగంగా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు 'ఉద్యోగుల వేదనను చెబుదాం' అనే నినాదంతో ఆదివారం బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గ శాసనసభ

May 21, 2023 | 16:37

ప్రజాశక్తి-బాపట్ల : శంకర కంటి ఆసుపత్రి పెదకాకాని, గుంటూరు వారి సహకారంతో,  చిన్మయా  మిషన్, పర్చూరు వారు జూనియర్ కాలేజీ  ఆవరణలో నిర్విహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశే

May 21, 2023 | 07:46

ప్రజాశక్తి-బాపట్ల: బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యులు వేగేశన నరేంద్రవర్మ ఆధ్వర్యంలో బాపట్లలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్‌ విజయవంతంగా సాగుతోంది.

May 21, 2023 | 01:13

ప్రజాశక్తి-బాపట్ల రూరల్‌: వాహనాలు నడిపేటప్పుడు డ్రైవర్లు ట్రాఫిక్‌ నియమాలు తప్పక పాటించాలని బాపట్ల అర్బన్‌ సీఐ కృష్ణయ్య అన్నారు.

May 21, 2023 | 01:10

ప్రజాశక్తి-వేటపాలెం: మండలంలోని తీర ప్రాంతంలో మళ్లీ అలజడి రేగింది. రామాపురం, కటారిపాలెం రెండు గ్రామాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు రెండు గ్రామాలలో పోలీసు బలగాలను మోహరించే ఉన్నారు.

May 21, 2023 | 00:59

ప్రజాశక్తి-భట్టిప్రోలు: జగనన్న లే అవుట్‌లలో గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని జెడ్పి సిఇఓ జె మోహనరావు సూచించారు.