Bapatla

May 21, 2023 | 00:55

ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్‌: కార్మికులు పోరాడి సాధించుకున్న మహాత్మాగాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకానికి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది.

May 21, 2023 | 00:46

ప్రజాశక్తి-బాపట్ల రూరల్‌: ఢిల్లీలో మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు నిరసనగా బాపట్లలో ర్యాలీ నిర్వహించారు.

May 20, 2023 | 01:12

పజాశక్తి-చీరాల: దక్షణ భారత దేశంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాత కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య నిస్వార్థ ప్రజా సేవకుడని సీపీఎం రాష్ట్రా కార్యవర్గ సభ్యులు డి రమాదేవి అన్నారు.

May 20, 2023 | 01:01

ప్రజాశక్తి-రేపల్లె: ప్రభుత్వం నిరుపేదలకు ఇస్తున్న సెంటు భూములు సమాధులు కట్టుకోవటానికి కూడా సరిపోవని ప్రతిపక్ష పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించటం పేదలను అవమానించటమేనని రాజ్యసభ సభ్యులు మో

May 20, 2023 | 00:59

ప్రజాశక్తి-పర్చూరు: ఎమ్మెల్యే ఏలూరి సారథ్యంలో పర్చూరు ఋగ్వేద్‌ ఎరీనా స్టేడియంలో ఏలూరి యూత్‌ స్పోర్ట్స్‌ కల్చరల్‌ చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో జరుగుతున్న క్రికెట్‌ పోటీలు 6వ రోజు అత్యుత్సాహంగా సాగా

May 20, 2023 | 00:39

ప్రజాశక్తి-వేటపాలెం: ప్రారంభ దశలోనే నేరాలను అరికట్టడంలో గ్రామ సచివాలయ మహిళ పోలీసుల పాత్ర కీలకమని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఐపీఎస్‌ తెలిపారు.

May 19, 2023 | 00:47

ప్రజాశక్తి- రేపల్లె :  వేసవి నేపథ్యంలో రేపల్లె పట్టణ తెలుగు మహిళ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమతధార ఉచిత మజ్జిగ ఆవర రోజుకు చేరింది. మజ్జిగ పంపిణీని మాజీ ఎమ్మెల్యే ఎం.

May 19, 2023 | 00:45

ప్రజాశక్తి-సంతమాగులూరు : మండల పరిధిలోని కొమ్మాలపాడు గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గ్రామ సర్పంచి ఖాదర్‌ మస్తాన్‌ గురువారం ప్రారంభించారు.

May 19, 2023 | 00:43

ప్రజాశక్తి-బాపట్ల : తెలుగు నవలకు అక్షర నీరాజనం పలికిన రచయిత్రిగా పేరుగాంచిన యద్దనపూడి సులోచనారాణి సేవలు చిరస్మరణీయులని సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహ వర్మ తెలిపారు.

May 19, 2023 | 00:40

ప్రజాశక్తి- కొల్లూరు : పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ థ్యేయమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున తెలిపారు.

May 19, 2023 | 00:37

ప్రజాశక్తి- భట్టిప్రోలు : దేశానికి గుర్తింపు, ఖ్యాతిని తీసుకొచ్చే రెజ్జర్లను లైంగిక వేధింపులకు గురిచేసిన బిజెపి ఎంపీ ,భారత రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను వెంటనే అరెస్

May 19, 2023 | 00:35

ప్రజాశక్తి రేపల్లె : పని ప్రదేశాల్లో కనీస వసతులు కూడా లేక పోవడంతో ఉపాధి కూలీలు అవస్థలు పడుతున్నారు.