Annamayya District

Jul 27, 2023 | 20:19

 నిమ్మనపల్లి : విద్యార్థుల జిఇఆర్‌ పక్కాగా ఉండాలని, వంద శాతం పూర్తి చేయాలని మదనపల్లి డిఎల్‌డిఒ లక్ష్మీపతి అన్నారు.

Jul 27, 2023 | 20:16

తంబళ్లపల్లి : రాజకీయ పార్టీలకు అతీతంగా పేదల సంక్షేమమే సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ధ్యేయమని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి పేర్కొన్నారు.

Jul 27, 2023 | 20:14

వీరబల్లి : నూతనంగా ఏర్పాటైన ఎస్‌బిఐ బ్యాంకు సేవలను స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విశ్రాంత జస్టిస్‌ సివి.నాగార్జున రెడ్డి తెలిపారు.

Jul 27, 2023 | 14:42

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌(అన్నమయ్యజిల్లా) : డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఆగస్టు ఒకటవ తేదీ నుంచి మున్సిపల్‌ కార్మికులు నిరవధిక సమ్మె చేయనున్నట్లు సిఐటియ

Jul 27, 2023 | 09:15

 ప్రజాశక్తి-రాజంపేట రూరల్  :  ఈనెల 30వ తేదీన ఆదివారం శ్రీ బాలాజీ ఫిజియోథెరపీ ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో ఫిజియోథెరపీకి సంబంధించి ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ప్రత్యేక నరాల వైద్యులు, ఫిజియ

Jul 26, 2023 | 20:49

సిఎం జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖలో ఇష్టారాజ్యం ఇ-పోస్టింగ్స్‌ పేరుతో బదిలీలు, ఉద్యోగోన్నతులు 30 రోజులుగా ఆర్‌డి విధులకు గైర్హాజర్‌

Jul 26, 2023 | 20:44

మదనపల్లె రూరల్‌ : మదనపల్లె మార్కెట్‌లో టమాటా ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో టమోటా పంట దిగుబడి తగ్గింది.

Jul 26, 2023 | 20:37

కడప అర్బన్‌ : జిల్లా వ్యాప్తంగా మున్సిపల్‌, కార్పొరేషన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్‌ చేయాలని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు బి.మనోహర్‌ డి

Jul 26, 2023 | 15:40

ప్రజాశక్తి - రాజంపేట రూరల్ : ఓబులవారిపల్లి మండలం వోరంపాడు గ్రామం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన మస్తే రుకాల ఉమర్ హమీద్ కి 2 లక్షల రూపాయలు, ఏనుగుల శంకరయ్యకి

Jul 26, 2023 | 14:28

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పెడన నియోజకవర్గ శాసనసభ్యులు జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు అనుచితమని రాజంపేట జనసేన పార్టీ ఇన్చార్జి మలిశెట్టి వెంకటరమ

Jul 25, 2023 | 20:59

కడప ప్రతినిధి : కడప జిల్లాలో సెయిల్‌ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు హామీ బుట్టదాఖలైంది.

Jul 25, 2023 | 20:46

రాయచోటి టౌన్‌ : ప్రజల మధ్య చిచ్చు పెట్టిన మణిపూర్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని భర్తరఫ్‌ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు.