Annamayya District

Jul 29, 2023 | 18:43

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ : నాశిరకపు నిర్మాణాల వలన జగనన్న కాలనీలతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని, వాటి వలన ప్రజలకు ఇక్కట్లేనని రాజంపేట జనసేన పార్టీ ఇన్‌ఛార్జి మలిశెట్టి వెంకటర

Jul 29, 2023 | 16:38

ప్రజాశక్తి-మదనపల్లె రూరల్‌ :మదనపల్లె మార్కెట్‌లో టమాటా ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో టమోటా పంట దిగుబడి తగ్గింది.

Jul 29, 2023 | 12:48

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ : రాయలసీమ వాసిగా ఉండి ఈ ప్రాంతాన్ని ఎండగట్టిన ద్రోహి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి అని, ఆయన పోతేనే సీమలో సిరులు పండుతాయని టిడిపి

Jul 29, 2023 | 12:47

ప్రజాశక్తి- కలకడ : అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలని ఎంపిపి శ్రీదేవి రవికుమార్‌ పేర్కొన్నారు.

Jul 28, 2023 | 20:37

రాయచోటి : జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ గిరీష సంబంధిత అధికారులను ఆదేశించారు.

Jul 28, 2023 | 20:35

రాయచోటి : జిల్లాలో తప్పులు లేని స్వచ్ఛమైన ఓటర్‌ జాబితా రూపొందించడం లక్ష్యం కావాలనికలెక్టర్‌ గిరీష ఆర్‌డిఒలు, తహశీల్దార్లను ఆదేశించారు.

Jul 28, 2023 | 20:33

మదనపల్లె అర్బన్‌ : కేన్సర్‌ బాధితుల మోహల్లో చిరునవ్వు చిందించడానికి హెల్పింగ్‌ మైండ్స్‌ గొప్ప సంకల్పంతో తలపెట్టిన హెయిర్‌ డోనేషన్‌ కార్యక్రమానికి మహిళలు, అమ్మాయిలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కేశాలు

Jul 28, 2023 | 20:31

రాయచోటి : ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో రూ.1.37 కోట్ల ఖర్చుతో 1368 మంది ప్రకతి వ్యవసాయం చేస్తున్న ఎస్‌సి రైతులకు విత్తనాలను సరఫరా చేశామని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ తెలిపారు.

Jul 28, 2023 | 20:28

రాయచోటి : వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని, దానిని బాధ్యతగా స్వీకరించాలని కలెక్టర్‌ గిరీష అన్నారు.

Jul 28, 2023 | 20:25

మదనపల్లె అర్బన్‌ : మూడు నెలలుగా మణిపూర్‌లో కొనసాగుతున్న ఘోరమైన దారుణాలకు అక్కడి ప్రభుత్వమే కారణమని, కావున వెంటనే మణిపూర్‌ ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలని, అక్కడ శాంతిని నెలకొల్పాలని విడుదలై చిరుతైగల

Jul 27, 2023 | 21:19

కడప ప్రతినిధి/యంత్రాంగం

Jul 27, 2023 | 21:14

మదనపల్లె అర్బన్‌ : మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న అమానుష అత్యాచారాలను ఖండిస్తూ ఐద్వా, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం మొదలగు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా గురువారం మదనపల్లె పట్టణం లో ఆందోళనలు చేపట్టారు