Annamayya District

Aug 25, 2023 | 21:33

 రాయచోటి టౌన్‌ : బీడీ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు డిమాండ్‌ చేశారు.

Aug 25, 2023 | 21:30

'పుల్లంపేట : ప్రతి కుటుంబ సంక్షేమం ప్రభుత్వ బాధ్యతని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి రైల్వేవకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు.

Aug 25, 2023 | 20:50

సుండుపల్లి : ఓటరు సర్వేని త్వరగా పూర్తి చేయాలని ఆర్‌డిఒ రామక్రిష్ణారెడ్డి బిఎల్‌ఒలను ఆదేశించారు. శుక్ర వారం తహశీల్దార్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బిఎల్‌ఒ సమావేశంలో ఆయన మాట్లాడారు.

Aug 25, 2023 | 20:47

బి.కొత్తకోట : వైసిపి పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్యే ద్వారకనాథ్‌రెడ్డి పేర్కొన్నారు.

Aug 25, 2023 | 11:59

ప్రజాశక్తి - బి.కొత్తకోట (అన్నమయ్య) : అన్నమయ్య జిల్లా, బి.కొత్తకోట నగర పంచాయతీ నూతన కమిషనర్‌ గా మనోహర్‌ శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు.

Aug 24, 2023 | 21:14

కడప అర్బన్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని, జిల్లాలో విద్యారంగ అభివద్ధి కోసం, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో చేపట్టనున్న 'వి

Aug 24, 2023 | 21:05

రాయచోటి : నేతలు మారినా తమ రాతలు మారలేదంటూ మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Aug 24, 2023 | 21:02

రామాపురం : మండలంలోని గువ్వలచెరువు పరిధి లోని తూర్పు పాలకొండ, ఫారెస్ట్‌ గెస్ట్‌ హౌస్‌ సమీ పంలోని లోయల్లో చిరుత పులి పిల్లలుతో సంచారం చేస్తున్నట్లు గొర్రెలకాపర్లు, వాహనదారులు భయాం దోళనకు గురవుతున్నార

Aug 24, 2023 | 20:56

రాయచోటి టౌన్‌ : ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి డి.భాగ్యలక్ష్మి డిమాండ్‌ చేశారు.

Aug 24, 2023 | 20:50

 రాయచోటి: జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణానికి భూసేకరణ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్‌ గిరీష సంబంధిత అధికారులను ఆదేశిం చారు.

Aug 23, 2023 | 21:33

రాజంపేట అర్బన్‌ ; రైల్వేకోడూరు, రాజంపేట నియోజకవర్గాలలో అభివద్ధి పనులలో అధికారులు జాప్యం చేస్తే సహించేది లేదని జిల్లా ఇన్‌ఛార్జి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి అన్నారు.

Aug 23, 2023 | 21:20

ములకలచెరువు : సకాలంలో వర్షాలు పడక పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో అన్నమయ్య జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు.