Annamayya District

Sep 09, 2023 | 21:15

రాయచోటి టౌన్‌ : టిడిపి అధ్యక్షులు చంద్రబాబును అరెస్టు చేయడంపై నిరసనాగ్రహం పెల్లుబికింది.

Sep 09, 2023 | 21:12

మదనపల్లె అర్బన్‌: గత కొన్ని రోజులుగా వైసిపి చేస్తున్న దాష్టీకాన్ని విపక్షాలు, ప్రజలు అందరూ గమనిస్తున్నారని జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్‌ గంగారపు రాందాస్‌ చౌదరి అన్నారు.

Sep 08, 2023 | 21:44

గాలివీడు : ప్రభుత్వం జిల్లా కేంద్రానికి రాలేని వారి సమస్యల పరిష్కారానికి మండల స్థాయిలో జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ గిరీష పేర్కొన్నారు.

Sep 08, 2023 | 21:41

రాయచోటి : జిల్లాలో ఓటర్‌ జాబితాకు సంబంధించి అందిన క్లెయిమ్స్‌ అండ్‌ అబ్జెక్షన్స్‌ పక్కాగా పరిశీలన చేస్తున్నామని, తప్పులు లేని స్వచ్ఛమైన ఓటరు జాబితా రూపకల్పనకు కషి చేస్తున్నామని కలెక్టర్‌ గిరీష తెల

Sep 08, 2023 | 21:34

రాయచోటి టౌన్‌ : ప్రభుత్వం నాలుగు నెలల నుంచి ఎపి బాలయోగి గురుకుల పాఠశాలలకు సంబంధించిన ఆహార బిల్లులను ఇంతవరకు చెల్లించకపోవడం చాలా దుర్మార్గమని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆరోపించారు.

Sep 08, 2023 | 21:26

రైల్వేకోడూరు : ప్రతి గ్రామంలో ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు.

Sep 08, 2023 | 21:21

చిట్వేలి : మండల పరిధిలో బాలికల వసతి గృహాలను పలు సమస్యలు వెంటాడుతున్నాయి.

Sep 08, 2023 | 15:42

ప్రజాశక్తి-బి.కొత్తకోట(అన్నమయ్యజిల్లా) : బి.కొత్తకోట నగర పంచాయతీ పరిధిలోని కరెంట్‌ కాలనీలో గత కొంతకాలంగా లోఓల్టెజ్‌ సమస్య తలెత్తుండడంతో గడపగడపకు మన ప్రభు

Sep 06, 2023 | 21:03

 చాపాడు : ఎగువ ప్రాంతాల్లో పడిన వర్షాలకు కుండూ నది పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. కొన్ని నెలలుగా సాధారణంగా ప్రవహిస్తున్న నీరు ఆదివారం రాత్రి నుంచి నదిలో నీటిమట్టం పెరిగింది.

Sep 06, 2023 | 20:56

రామసముద్రం : మండలంలో యూరియా కొరత వేధిస్తోంది. అవసరం మేరకు యూరియా దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తొలి విడత ఎరువు వేసే సమయం దాటిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

Sep 06, 2023 | 20:53

రాయచోటి టౌన్‌ : ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో బడుగు బలహీన వర్గాలకు, పేదలకు పెద్దపీట వేశారని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.

Sep 06, 2023 | 20:50

రాయచోటి : బిజెపి చేతిలో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి, టిడిపి అధినేత నారా చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌లు కీలుబొమ్మలుగా మారారని కాంగ్రెస్‌ పార్టీ మీడియా చైర్మన్‌ ఎన్‌.తుల సిరెడ్డి