ప్రజాశక్తి -నర్సీపట్నం టౌన్ : మాజీ అయ్యన్న వంటి వారితోనే తెలుగుదేశం పార్టీకి ముప్పు వాటిల్లుతుందని ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి, టిడిపి నేత ఈర్లె శ్రీరామూర్తి తెలిపారు.
ప్రజాశక్తి - బుచ్చయ్యపేట : వడ్డాది వెంకటేశ్వర స్వామి ఆలయ భూమిలో నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ బత్తుల తాతయ్య బాబు తదితరులు బుధవారం స్థా
ప్రజాశక్తి పాయకరావుపేట:గత సర్వసభ్య సమావేశంలో సమస్యలు పరిష్కారం కానప్పుడు మళ్ళీ అదే రీతిలో తూతూ మంత్రంగా సర్వసభ్య సమావేశం ఎందుకని మండల అధికారులపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.