ప్రజాశక్తి - పరవాడ : పరవాడ మండల కేంద్రంలో ఇఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ, నాయకులు బి.సింహాచలం, ఎస్.సీతారాం మంగళవారం డిఆర్ఓ వెంకటరమణకు వినతిపత్రం
ప్రజాశక్తి రావికమతం :సకలాంగులకు వికలాంగులు తక్కువ కాదని, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి ఇతర పిల్లలతో సమానంగా అన్ని విషయాల్లో ముందుకు నడిపేందుకు 'సహిత క్లబ్'లను ఏర్పాటు చేయడం జరిగిం