ప్రజాశక్తి-నక్కపల్లి:మండలంలోని గునుపూడి,చ బంగారమ్మపేట రెవిన్యూ సరిహద్దులపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం జిల్లా పంచాయతీ అధికారిణి శిరీషా రాణి గునుపూడి సచివాలయంలో సర్పంచులు
ప్రజాశక్తి-ఎస్.రాయవరం:మండలంలో లింగరాజుపాలెం మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల వసతి గృహాన్ని బిసి వెల్ఫేర్, సినీ ఆటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సందర్శించారు.