ప్రజాశక్తి -కోటవురట్ల: వచ్చే నెల 13న జరగనున్న ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ప్రభుత్వ పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన 179 పోలింగ్ కేంద్రాన్ని సోమవారం తహసిల్దార్ జాన
ప్రజాశక్తి-నక్కపల్లి:విద్యార్థుల్లో ప్రాథమిక దశ నుండే చదువులో కనీస అభ్యసన స్థాయిని పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని లెర్నింగ్ టీచింగ్ జిల్లా పరిశీలకులు శంకర్ సూచించారు.
ప్రజాశక్తి -నక్కపల్లి:నక్కపల్లిలో ఆదివారం రజకుల పండుగను ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగ అనంతరం ఫిబ్రవరి నెలలో రజకులు పండుగ చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది.
ప్రజాశక్తి -రావికమతం: మండలంలోని పలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 17 మంది దివ్యాంగ విద్యార్థులకు స్టడీ మెటీరియల్, బస్సు పాసులను మేడివాడ జిల్లా పరిషత్ పాఠశాల