ప్రజాశక్తి-రోలుగుంట:ఇటీవల డోలిమోతల కారణంగా పెదగరువు గ్రామానికి చెందిన ఒక శిశువు మృతి చెందిన నేపధ్యంలో జిల్లా కలెక్టర్ స్పందించారు. రోడ్డు నిర్మాణం కోసం సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ప్రజాశక్తి -ఎస్.రాయవరం:ఈ పంట వేసిన ప్రతి రైతు తప్పనిసరిగా ఈ నెల 28వ తేదీ లోపు ఈ కేవైసీ నమోదు చేసుకోవాలని ఎలమంచిలి సబ్ డివిజన్ సహాయ సంచాలకులు రవి ప్రకాష్ తెలిపారు.