ప్రజాశక్తి-గొలుగొండ:గర్భిణీలు, బాలింతలు రక్తహీన తను అధిగమించడానికి తీసుకోవాల్సిన పౌష్టిక ఆహారంపై అంగన్వాడీ కార్యకర్తలు అవగాహన కల్పించాలని ఎంపిడిఒ డేవిడ్రాజు సూచించారు.
ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్: నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని మహిళా సంఘం ప్రతినిధులు అనకాపల్లి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు వినతిపత్రాలు అందజేశారు.
ప్రజాశక్తి-అనకాపల్లి:ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న, వాటి పరిష్కారానికి పోరాడుతున్న ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం పిడిఎఫ్ అభ్యర్థి కోరెడ్ల రమాప్రభకు మొద