ప్రజాశక్తి- నక్కపల్లి:జీవో 1 రద్దుకు పోరాట ఐక్య వేదిక ఆధ్వర్యంలో 20న చేపట్టనున్న చలో అసెంబ్లీ కార్యక్రమానికి వామపక్ష పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.
ప్రజాశక్తి-కొత్తకోట: చదువుతో ఉన్నత శిఖరాలు అధిరోహించ వచ్చునని అనకాపల్లి జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సభ్యులు రేబాక మధు అన్నారు.
ప్రజాశక్తి-రోలుగుంట: విద్యుత్ సౌకర్యం కల్పించాలని రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీ కొండ శిఖర గ్రామమైన నీలిబంద ఆదివాసి గిరిజన గ్రామస్తులు కాగడాలతో వినూత్నంగా నిరసన చేపట్టారు.
ప్రజాశక్తి-రోలుగుంట:రోలుగుంట మండలం ఎంకె.పట్నం శివారు చటర్జిపురం గ్రామం గదబ ఆదివాసీల సాగుబడి రికార్డులలో ఉన్నా ఆదివాసీల పేర్లను ఏకపక్షంగా తొలగించారని, దీనిపై విచారణ జరపాలని డిమాండ్
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు దాదాపుగా విజయం ఖాయమైన నేపథ్యంలో శుక్రవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు విశాఖ, అనకాపల్లి జిల్లాలోని పలు ప్రా