ప్రజాశక్తి -నర్సీపట్నం టౌన్:ఈనెల 20న జరిగే చలో విజయవాడ కార్యక్రమానికి తరలి రావాలని మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు కే.ప్రసన్న పిలుపునిచ్చారు.
ప్రజాశక్తి -మాకవరపాలెం: గ్రామ పంచాయతీ ల్లో ఇంటి పన్నుల వసూళ్ల పై పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి శిరీష రాణి సూచించారు.