రాంబిల్లి (అనకాపల్లి) : అనకాపల్లి జిల్లా, రాంబిల్లి మండలంలో ఉన్న నేవల్ ఆల్టర్నేటివ్ ఆపరేషన్ బేస్ ఎన్ఎఒబి.నిర్వాసితుల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాల
ప్రజాశక్తి-గొలుగొండ : మండలంలోని ఎఎల్పురంలో అనర్హులకు కేటాయించిన ఇళ్లస్థలాలపై ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని మాజీ జెడ్పిటిసి చిటికెల తారకవేణుగోపాల్ అన్నారు.
ప్రజాశక్తి -నర్సీపట్నం రూరల్ : ఇటీవల సిఐడి పోలీసులు అరెస్టు చేయడంతో బెయిల్పై వచ్చిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడును ఆదివారం నర్సీపట్నంలోని ఆయన నివాసంలో మాజీ కేంద్రమంత్రి ప
ప్రజాశక్తి -నర్సీపట్నం టౌన్ : రోడ్డు ప్రమాదంలో గాయపడిని నర్సీపట్నం మండలం గబ్బాడ గ్రామానికి చెందిన శ్రీ వినాయక భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సేవా సంఘం సభ్యుడు కొల్లు బాబులుకు తోటి
ప్రజాశక్తి -నక్కపల్లి : గ్రామ సచివాలయ, వార్డు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎపి ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్, గ్రామ వార్డు ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాకర్ల వెంకట
ప్రజాశక్తి -నక్కపల్లి : హెటిరో పైప్లైన్ పూర్తిగా తొలగించాలని మత్స్యకార జెఎసి ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు, మహాధర్నా ఆదివారం నాటికి 342వ రోజుకు చేరింది.