Anakapalle

Nov 06, 2022 | 23:33

ప్రజాశక్తి -నక్కపల్లి : ఎన్‌ఎఒబి నిర్వాసిత మత్స్యకారుల సమస్యలను పరిష్కరించాలని మత్స్యకార జెఎసి రాష్ట్ర అధ్యక్షులు కంబాల అమ్మోరియ్య డిమాండ్‌ చేశారు.

Nov 06, 2022 | 00:04

ప్రజాశక్తి - యలమంచిలి, యలమంచిలి రూరల్‌

Nov 06, 2022 | 00:03

ప్రజాశక్తి- సబ్బవరం

Nov 06, 2022 | 00:02

రాష్ట్ర పరిశ్రమలు, ఐటిశాఖ మంత్రి గుడివాడ అమరనాథ్‌

Nov 06, 2022 | 00:01

ప్రజాశక్తి-అనకాపల్లి : మున్సిపల్‌ కార్మికులు ఐదు రోజులపాటు సమ్మె పోరాటాల ద్వారా సాధించుకున్న రూ.6వేలు హెల్త్‌ అలవెన్స్‌ రికవరీ చేయాలని ప్రభుత్వం ఇచ్చిన జీవోను తక్షణమే ఉపసంహరించాలని

Nov 05, 2022 | 23:53

ప్రజాశక్తి-రావికమతం:మండలంలో గుడ్డిప గ్రామంలో ని ఇండియన్‌ ఫుడ్‌ ఎక్స్‌ పోర్టు కంపెనీలో 400 కేజీల జీడిపప్పు శుక్రవారం రాత్రి చోరీకి గురైంది.

Nov 05, 2022 | 23:52

ప్రజాశక్తి-నక్కపల్లి:వైజాగ్‌-చెన్నై ఇండిస్టియల్‌ కారిడార్‌ కోసం సేకరించిన చందనాడ దళితుల డీ ఫారం భూములకు, గుల్ల బట్టీల భూములకు నష్టపరిహారం చెల్లించాలని రైతు సంఘం అనకాపల్లి జిల్లా కా

Nov 05, 2022 | 23:48

ప్రజాశక్తి -కొత్తకోట: చోడవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ ఎంతో అట్టహసంగా దత్తత తీసుకున్న చలిసింగం గిరిజన గ్రామానికి రహదారి సౌకర్యం లేక డోలి మోతలు తప్పడం లేదు.

Nov 05, 2022 | 23:46

ప్రజాశక్తి-రోలుగుంట:రోలుగుంట మండలం పడాలపాలెంలో గత నెల 16న 13 ఏళ్ల బాలుడిని సెల్‌ఫోన్‌ కోసం హత్య చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు అనకాపల్లి డిఎస్పీ సునీల్‌ తెలిపారు.

Nov 05, 2022 | 11:25

ప్రజాశక్తి - కశింకోట : ప్రజా సంక్షేమం, అభివృద్ధి వైసిపి లక్ష్యం అని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ అన్నారు.