ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్: ఈనెల 18, 19 తేదీల్లో పరవాడలో జరిగే సిఐటియు 12వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు డి సత్తిబాబు కార్మికులకు పిలుపునిచ్చారు.
ప్రజాశక్తి-గొలుగొండ : డిసెంబర్ 18, 19 తేదీలలో పరవాడలో జరగనున్న సిఐటియు 12వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు పిలుపునిచ్చారు.
ప్రజాశక్తి-కోటవురట్ల: రైతు భరోసా కేంద్రాల వద్ద పశు వైద్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటూ పాడి రైతులకు మెరుగైన సేవలు అందించాలని పశువర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ సింహాద్రిప్పడు