ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్:నియోజకవర్గంలోని గొలుగొండ మండలంలోని మరో రంగురాళ్లు క్వారీ బయట పడింది. ఈ రంగురాళ్లు కారిలో విలువైన అలెక్స్ వంటి జాతి రాళ్లు లభ్యమవుతున్నట్లు సమాచారం.
ప్రజాశక్తి -కోటవురట్ల:పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, నాణ్యమైన విద్యను అందజేయాలని జిసిడిఓ వెంకటలక్ష్మి సూచించారు. మండలంలో కేజీబీవీ సహా పలు పాఠశాలలను సందర్శించారు.
ప్రజాశక్తి-నక్కపల్లి:మండలంలోని గొడిచెర్లలో తుఫాన్ కారణంగా దెబ్బతిన్న వరి పొలాలను గురువారం జిల్లా వ్యవసాయ అధికారి మోహన్రావు స్థానిక వ్యవసాయ అధికారులతో కలిసి పరిశీలించారు.