ప్రజాశక్తి-నక్కపల్లి:మండలంలోని రేబాక గ్రామంలో శనివారం జగనన్న లేఅవుట్ను హౌసింగ్ డే సందర్భంగా తహసీల్దార్ సుబ్రహ్మణ్యం శాస్త్రి, ఎంపీడీవో సీతారామరాజు, హౌసింగ్ అధికారులు సందర్శించా
ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్:క్లాప్ కార్యక్రమంలో భాగంగా స్థానిక అబీద్ సెంటర్ కూడలిలో తడి పొడి చెత్తపై అవగాహన ర్యాలీ శనివారం చేపట్టారు. తడి పొడి చెత్త సేకరణపై ప్రతిజ్ఞ చేయించారు.
ప్రజాశక్తి-యస్.రాయవరం:ఇటీవల సంభవించిన మాండూస్ తుఫాన్తో అనకాపల్లి జిల్లాలో పంటలు దెబ్బతిన రైతులకు పరిహారం చెల్లించాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలరాజు, వ్యవసాయ కా