ప్రజాశక్తి-అచ్యుతాపురం : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా అచ్చుతాపురం గ్రామ సర్పంచ్ కె విమల నాయుడు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను సిఐ మురళీర
ప్రజాశక్తి-మాకవరపాలెం:ఈనెల 21న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు సందర్భంగా ఏర్పాటు చేసే రక్తదాన శిబిరం పోస్టర్ను ఎంపీపీ సత్యనారాయణ ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.
ప్రజాశక్తి -నక్కపల్లి:ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవములలో భాగంగా మూడోరోజు ఆదివారం తిరు వీధి సేవా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.
ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్:యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం, శ్రీ వేమ ఎన్జీవో (వేములపూడి) ఆధ్వర్యంలో పట్టణంలో బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ స్థానిక ఎస్సై ధన
ప్రజాశక్తి - బుచ్చయ్య పేట(అనకాపల్లి) : వాతావరణంలో వచ్చిన మార్పులతో వరి పంటను రక్షించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు.ఈనెల 20వ తేదీ తర్వాత వర్షాలు పడతాయన్న ప్రచారంతో రైత