ప్రజాశక్తి- పాడేరు:చింతపల్లి యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో రూ.1.55 కోట్ల బ్యాంకు లింకేజ్ చెక్కును జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చేతుల మీదుగా లబ్దిదారులకు అందజేశారు.
ప్రజాశక్తి-రాంబిల్లి : నావల్ బేస్ నిర్వాసితులు నేటికీ 61 రోజులుగా ఆందోళన చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో చలనం లేదని ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం జ