ప్రజాశక్తి-కోటవురట్ల:మండల కేంద్రంలో పశు వైద్యశాల వద్ద మండలానికి సంబంధించి ఐదు పశుగ్రాస్ కటింగ్ యంత్రాలు అందజేసినట్లు స్థానిక పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు సింహాద్రప్పడు తెలిపారు.
ప్రజాశక్తి -పాయకరావుపేట:రాహూల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జనవరి 26తో ముగుస్తున్నందున దీనికి కోనసాగింపుగా హత్ సే హత్ జోడో అబియాన్ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 175 నియోజక
ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్:సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి ఈనెల 30న శుక్రవారం నర్సీపట్నం వస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పర్యటన
ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : మండల పరిధిలోని పప్పురు గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు గురువారం జడ్పీ చైర్మన్ నగరత్నమ్మ, ఎంపీపీ నాగేశ్
ప్రజాశక్తి-నక్కపల్లి:నక్కపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో బుధవారం సీఎం కప్ అండర్ 18 హాకీ పోటీలు ఉత్సాహంగా జరిగాయి.అనకాపల్లి జిల్లా స్పోర్ట్స్ అదారిటి అధికారి నగిరెడ్ది
ప్రజాశక్తి-గొలుగొండ:వైసిపి ప్రభుత్వం డ్రోన్ సర్వే ద్వారా ఎక్కడ భూములు ఖాళీగా ఉన్నాయో తెలుసుకుని వాటిని దోచుకోవడానికి ప్రయత్నాలు చేస్తుందని మాజీ మంత్రి, టిడిపి పొలిట్బ్యూరో సభ్యుల
న తొలగింపే లక్ష్యంగా రేషన్ కార్డుల్లోని ఐదారేళ్ల క్రితం వివరాల ఆధారంగా నోటీసులు
న లేని భూమిని చూపిస్తూ తొలగింపునకు చర్యలు
న ఆందోళన చెందుతున్న లబ్ధిదారులు