AlluriSeetharamaraju

Mar 30, 2023 | 23:44

ప్రజాశక్తి-పాడేరు:పాడేరు మోదకొండమ్మ అమ్మవారి జాతర మహౌత్సవం సందర్బంగా 35 వ రాష్ట్ర స్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌ను పాడేరు శాసనసభ్యులు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి గురువారం ప్రారంభించారు.

Mar 30, 2023 | 23:42

ప్రజాశక్తి-పాడేరు:మండలంలోని చింతలవీధి పంచాయతీలో వైసీపీ కార్యాలయానికి భూమి కేటాయించడం చట్ట విరుద్ధమని, వెంటనే దీన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ గిరిజనులు వివాద స్థలంలో చేపట్టిన ర

Mar 30, 2023 | 13:40

ప్రజాశక్తి- అడ్డతీగల(అల్లూరిజిల్లా) : అడ్డతీగల మండలంలోని తిమ్మాపురం గ్రామంలో ఆర్టీసీ బస్సు ఢకొీని వృద్ధురాలు మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది.

Mar 30, 2023 | 00:12

ప్రజాశక్తి-ముంచింగిపుట్టు:మండలంలో కించాయి పంచాయతీ గుమ్మసిరగంపుట్టు గ్రామంలో మంచినీటి సమస్యను పరిష్కారం చేయాలని గ్రామ గిరిజన మహిళలు, గ్రామస్తులు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టా

Mar 30, 2023 | 00:11

ప్రజాశక్తి-డుంబ్రిగూడ: డుంబ్రిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అరమ సబ్‌ సెంటర్‌ పరిధి నడిమివలస గ్రామంలో కలుషిత ఆహారం తినడంతో సుమారు 9 మంది వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు.

Mar 30, 2023 | 00:09

ప్రజాశక్తి -అనకాపల్లిప్రతినిధి:రాయలసీమ ప్రాంతంలోని బోయ/వాల్మీకిలను ఎస్‌టి జాబితాలో చేరుస్తూ ఈ నెల 24న శాసనసభలో చేసిన తీర్మానంపై ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Mar 29, 2023 | 00:20

ప్రజాశక్తి-పాడేరు టౌన్‌: ఆదివాసీలు (పివిజిటి) సామాజిక స్థితి గతులపై సమగ్రమైన డేటా సేకరించాలని ఐటిడిఎ పిఒ రోణంకి గోపాలకృష్ణ ఆదేశించారు.

Mar 29, 2023 | 00:18

ప్రజాశక్తి -పాడేరు : ఈనెల 31న గిరిజన ప్రజాసంఘాల పిలుపునిచ్చిన రాష్ట్ర ఏజెన్సీ బంద్‌ను జయప్రదం చేయాలని గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పాంగి ధనుంజరు కోరారు.