ప్రజాశక్తి-పాడేరు:మండలంలోని చింతలవీధి పంచాయతీ నడింవీటి గ్రామంలో వైసిపి కార్యాలయ నిర్మాణ పనులను తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గ్రామస్తులు సోమవా
ప్రజాశక్తి-విఆర్ పురం: మార్చి 27న మండలంలోని రేఖపల్లి సిపిఎం కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి సోయం చిన్నబాబు మాట్లాడుతూ ఈనెల 31న జరిగే రాష్ట్రవ
ప్రజాశక్తి -అరకులోయ రూరల్:కేంద్రంలో బిజెపి పాలనలో దేశంలోని పేదరికం, నిరుద్యోగం తీవ్రస్థాయిలో పెరుగుతుందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు తెలిపారు.ఆదివారం అరకువ
ప్రజాశక్తి-పాడేరుటౌన్:అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ముసురు వాతావరణం కొనసాగి, ఆ తర్వాత వాతావరణం మారిపోయింది.