ప్రజాశక్తి-హుకుంపేట:రహదారి సౌకర్యం లేక గిరిజనులు కాలిబాటన రేషన్ సరుకులు మోసు కుంటున్నారు. ప్రభుత్వాలు మారినా రహదారి సౌకర్యం లేక గిరిజనులకు కష్టాలు తప్పలేదు.
ప్రజాశక్తి-పాడేరు:తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడి వర్కర్ల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం పాడేరు, చింతపల్లి మండల కేంద్రాల్లో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయాల వద్ద అం
ప్రజాశక్తి- రంపచోడవరం : స్థానిక పోలీసు డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో రంపచోడవరం ఏరియా హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ సహకారంతో బుధవారం మండల కేంద్రంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.