ప్రజాశక్తి-పాడేరు:క్రమశిక్షణతోనే ఉత్తమ విద్య నభ్యసించి బంగారు భవిష్యత్తుకు పునాది వేసుకోవచ్చని జిల్లా కలక్టర్ సుమిత్ కుమార్ విద్యార్థినీలకు హితబోధ చేశారు.
ప్రజాశక్తి-పాడేరు టౌన్: పాఠశాలలు ప్రారంభమైన రోజునే విద్యా కానుకతో పాటు పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 12న పాఠశాలలు పున్ణప్రారంభం కానున్నాయి.