AlluriSeetharamaraju

Jun 25, 2023 | 23:55

ప్రజాశక్తి- అనంతగిరి:వేపాడ మండలంలో క్వారీ పనులు చేస్తూ మతి చెందిన మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని జెడ్పిటిసి దీసరి. గంగరాజు డిమాండ్‌ చేశారు.

Jun 25, 2023 | 23:54

ప్రజాశక్తి-పాడేరు:పాడేరు ఘాట్లో ఆదివారం ఉదయం జరిగిన వాహన ప్రమాదంతో భారీగా రవాణా చేస్తున్న గంజాయి గుట్టు రట్టయింది. దీని వివరాలు ఇలా ఉన్నాయి.

Jun 25, 2023 | 23:53

ప్రజాశక్తి-పాడేరు:సుమారు 3100 ఎన్నికల వివి ప్యాడ్స్‌ ఆదివారం అల్లూరి జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి.

Jun 25, 2023 | 00:45

ప్రజాశక్తి-డుంబ్రిగుడ:ప్రభుత్వ ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తామని స్థానిక యుటిఎఫ్‌ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్‌ నారాయణ, ఎస్‌.బాలకృష్ణ చెప్పారు.

Jun 25, 2023 | 00:43

ప్రజాశక్తి-పెదబయలు:మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులతో శనివారం ఎంపీడీఓ ఎల్‌.పూర్ణయ్య, మండల విద్యాశాఖదికారి జోసఫ్‌ సమావేశం నిర్వహించారు.

Jun 25, 2023 | 00:42

ప్రజాశక్తి-పాడేరు: కేంద్ర ప్రభుత్వ విధానాలకు తలోగ్గి రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్‌ చార్జీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో పాడేరు విద్యుత్‌ సబ్

Jun 24, 2023 | 00:00

ప్రజాశక్తి -చీడికాడ:మండల కేంద్రంలోని పశు వైద్య కార్యాలయం వద్ద వైయస్సార్‌ బీమా పై పశువైద్యాధికారిణి గాయత్రిదేవి ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు.

Jun 23, 2023 | 23:44

ప్రజాశక్తి - అరకులోయ రూరల్‌:జిఒ 3కు చట్టబద్దత కల్పించి మైదాన ప్రాంత గిరిజనేతర ఉపాధ్యాయులకు ఏజెన్సీలో బదిలీలు వెంటనే రద్దు చేయాలని ఏపీ ఆదివాసి గిరిజన సంఘం నాయకులు శుక్రవారం అరకు ఎమ్

Jun 23, 2023 | 23:42

ప్రజాశక్తి-పాడేరు: సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థలో శుక్రవారం నిర్వహించిన స్పందనకు 170 ఫిర్యాదులు అందాయి. జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ జె.

Jun 23, 2023 | 23:40

ప్రజాశక్తి-పాడేరు:రాష్ట్రంలోని వినియోగదారులపై రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్‌ భారాన్ని అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి అప్పలనర్స పిలుపునిచ్చారు.

Jun 23, 2023 | 16:42

కొత్త వాటర్ ట్యాంక్ నిర్మించాలంటూ గిరిజనులు వేడుకోలు. ప్రజాశక్తి-రాజవొమ్మంగి : మండలంలోని చికిలింత పంచాయితీ కరుదేవ్ పాలెం గ్రా

Jun 22, 2023 | 00:07

ప్రజాశక్తి-పాడేరు:భూములు కోల్పోయిన పోలవరం బాధిత నిర్వాసితులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిలువునా ముంచాయని సిపిఎం అల్లూరి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భోనంగి చిన్నయ్య పడాల్‌ విమర