AlluriSeetharamaraju

Jun 22, 2023 | 00:05

ప్రజాశక్తి-అరకులోయరూరల్‌:గర్భిణీ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఐద్వా జిల్లా అద్యక్షులు వివి జయ డిమాండ్‌ చేశారు.

Jun 22, 2023 | 00:03

ప్రజాశక్తి-పాడేరు: నాడు నేడు మొదటి విడత పనులు పూర్తైన పాఠశాలలలో డిజిటల్‌ క్లాస్‌ రూములను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ఆదేశించారు.

Jun 21, 2023 | 00:44

సిపిఎం మహాపాదయాత్రకు ఘన స్వాగతాలు ప్రజాశక్తి-ఎటపాక, చింతూరు

Jun 20, 2023 | 23:27

ప్రజాశక్తి-అనంతగిరి: సాగు రైతులకు అపోహలు లేకుండా భూ రీ సర్వేను వేగవంతం చేయాలని స్థానిక జెడ్పిటిసి దీసరి. గంగరాజు అన్నారు.

Jun 20, 2023 | 23:26

ప్రజాశక్తి- అనంతగిరి:ఏజెన్సీ ప్రంతంలో ఉన్న అడవుల్ని కాపాడి, ప్రకృతి అందాలను మరింత అబివృద్ది చేయవలసిన బాధ్యత అటవీ శాఖ సిబ్బందిపై ఉందని రాష్ట్ర పిసిసిఎఫ్‌ వై.మధుసూదనరెడ్డి సూచించారు.

Jun 20, 2023 | 23:25

ప్రజాశక్తి-అరకులోయ రూరల్‌: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్రకు సంఘీభావంగా ఆ పార్టీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు సీవేరి దొన్నుదొర ఆధ్వర్యాన యండప

Jun 20, 2023 | 00:14

ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్‌:జూలై 1 నుండి ప్రారంభిం చనున్న జగనన్న సురక్ష పథకంను జయప్రదం చేయాలని స్పెషల్‌ ఆఫీసర్‌, ఆర్డిఓ సిహెచ్‌ జయరాం కోరారు.

Jun 20, 2023 | 00:08

ప్రజాశక్తి-పాడేరు:అర్హత కలిగిన లబ్దిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడమే జగనన్న సురక్ష పథకం లక్ష్యమని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ స్పష్టం చేసారు.

Jun 20, 2023 | 00:06

ప్రజాశక్తి-పాడేరు: ప్రభుత్వం తమను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ స్టేట్‌ గవర్నమెంట్‌ కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ ఉద్యోగుల ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం అల్లూరి సీతారామరాజు జి