AlluriSeetharamaraju

Jun 28, 2023 | 23:30

ప్రజాశక్తి- కశింకోట: మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో రైతులకు ప్రభుత్వం రాయితీపై మంజూరు చేసిన విత్తనాలను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ బుధవారం పంపిణీ చేశారు

Jun 28, 2023 | 23:28

ప్రజాశక్తి- సబ్బవరం:జగనన్న సురక్ష కార్యక్రమంపె మండలంలోని మొగలిపురం గ్రామంలో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Jun 28, 2023 | 23:24

ప్రజాశక్తి -అనంతగిరి:అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత, కనీస వేతనం, పెన్షన్‌ వంటి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ మండల కేంద్ర వద్ద అంగన్వాడి కార్యకర్తలు నిరసన చేపట

Jun 28, 2023 | 23:23

ప్రజాశక్తి-పాడేరు: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న విద్యా ఫలాలను సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా చదువు కోవాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ సూచించారు.

Jun 28, 2023 | 23:21

ప్రజాశక్తి-హుకుంపేట:గిరిజన హుక్కులు పటిష్టంగా అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు, అనంతగిరి జడ్పీటీసీ దీసరి గంగరాజు డిమాండ్‌ చేశారు.

Jun 28, 2023 | 00:21

ప్రజాశక్తి-పాడేరు టౌన్‌: అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వద్ద మంగళవారం ఆర్థిక అక్షరాస్యత సమావేశం నిర్వహించారు.

Jun 28, 2023 | 00:18

ప్రజాశక్తి-పాడేరు: అంగన్వాడీల బడ్జెట్‌ పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ జూలై 10,11 తేదీల్లో అల్లూరి జిల్లా కలెక్టరేట్‌ వద్ద 36 గంటల నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు ఏపీ అంగన్వ

Jun 27, 2023 | 16:41

చింతపల్లిలో కరపత్రాల ఆవిష్కరణ ప్రజాశక్తి-పాడేరు (అల్లూరిజిల్లా) : ఐసిడిఎస్‌ బడ్జెట్‌ పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ అల్లూరి జిల

Jun 27, 2023 | 00:44

ప్రజాశక్తి- డుంబ్రిగుడ: మండలంలోని సాగర పంచాయతీ అడపవలస గ్రామంలో మంచి నీటి సమస్యను పరిష్కారం చేయాలని కోరుతూ సోమవారం ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు టి సూర్యనారాయణ మండల పరిషత్

Jun 27, 2023 | 00:43

ప్రజాశక్తి-పెదబయలు:స్థానిక రెసిడెన్సీయల్‌ పాఠశాల లోని సమావేశం మందిరంలో సోమవారం ఎంపీడీఓ ఎల్‌.పూర్ణయ్య ఆధ్వర్యంలో జగనన్న సురక్షపై సచివాలయం సిబ్బందితో సమావేశం నిర్వహించారు.

Jun 27, 2023 | 00:40

ప్రజాశక్తి-పాడేరు:రాష్ట్రంలో ఎంపిక చేసిన సీతంపేట, పార్వతీపురం, పాడేరు, రంపచోడవరం, బుట్టాయిగూడెం గిరిజన ప్రాంతాల గిరిజనుల కోసం రూ.